తెలంగాణ సమాజం టీఆర్ఎస్ వెంటే ఉన్నదని మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మరోసారి రుజువైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్ట
బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంగిపర్�
‘మునుగోడు ప్రజలు నా కుటుంబ సభ్యులు. నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత పాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజల కాళ్లు కడుగుతా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరు మండలంలోని ఉడు�
MinisterTalasani |మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏడాదిలో అభివృద్ధి చేస్తానని బీరాలు పలుకుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు.
Minister Yerrabelli| తెలంగాణ మాదిరిగానే మునుగోడు అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మం�
Campaign|తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
Campaign| మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది, పది వార్డులకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి జగదీశ్ రెడ్డి,
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఎన్నికైనట్టు భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ గత సంవత్సరం (2021) డిసెంబర్ 4న తన పదవికి రాజీనామా చేయటంతో ఏర్పడిన ఖాళీకి జ
MLC Elections | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జయభేరి మోగించింది. ఇక్కడ ఎన్నికలు జరిగిన రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం