బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్నబిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఐదో సీజన్ జరుపుకుంటుంది. మొదటి సీజన్ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీ
విదేశాలలో మొదలైన బిగ్ బాస్ షో మెల్లగా మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అన్ని ప్రాంతీయ భాషలకు పాకింది. తెలుగులో నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఐదో సీజన్ జరు�
బిగ్ బాస్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు అనే సినిమా చేస్తున్నారు.సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రముఖ టీవీలో ప్రసారమవ
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ షోకి నాగార్జున, చిరంజీవి హోస్ట్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో టీఆర్పీ పెద్ద
వకీల్ సాబ్ టీఆర్పీ | పవన్ స్థాయికి ఇది కాస్త తక్కువ రేటింగ్. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా చూస్తే మాత్రం మంచి టీఆర్పీ తీసుకొచ్చింది వకీల్ సాబ్. ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఈ సినిమాను చూశారు.
థియేటర్లో ఫ్లాప్ అయినంత మాత్రాన కొన్ని సినిమాలను మరీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే అవి టీవీలో మంచి విజయం సాధిస్తున్నాయి. మహేశ్ బాబు నటించిన అతడు, ఖలేజా అదే కోవకు చెందిన సినిమాలు. దాంతో పాటు ఇంకా చాల�
సూపర్ స్టార్ మహేష్ బాబు- క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరియర్లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. శ్రీ �
విజయ్ మాస్టర్ | ఈ సినిమాకు కేవలం 17.1 రేటింగ్ మాత్రమే వచ్చింది. ఇవి విజయ్ గత సినిమాల కంటే చాలా తక్కువ. బిగిల్ 21.9, సర్కార్ 21.7 టీఆర్పీ రేటింగ్తో చాలా ముందున్నాయి.
తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం జాంబీ రెడ్డి. కరోనా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఫుల్ కామెడీను అందించింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం 15 కోట్ల�
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. జరిగింది కూడా ఇదేమరి. అందుకే అక్కడ అల్లు శిరీష్ సినిమా కంటే ప్రభాస్ సినిమాకు తక్కువ వ్యూవర్ షిప్ వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్�