తృణమూల్ను రాజకీయంగా ఎదుర్కొనలేక.. కేంద్రంలోని బీజేపీ ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతున్నదని టీఎంసీ (తృణమూల్) ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అన్నారు. కేంద్ర నిధుల వినియోగానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్
Bayron Biswas | పశ్చిమ బెంగాల్లోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ (Bayron Biswas) ఆ పార్టీని వీడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో సోమవారం చేరారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్రేప్, ఆమె కుటుంబసభ్యుల హత్య కేసులో దోషులైన 11 మందిని క్షమాభిక్ష కింద విడుదల చేయడంపై గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జార�
బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భమ్ ఘటనపై బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. తోప�
పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హాఫ్ మార్క్ దాటేసింది. 40 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో.. ఇప్పటికే బీజేపీ 21 స్థానాల్లో లీడింగ్లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తోస్తోంది. అ
పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ సన్నిహితులు శుక్రవారం ‘పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పోస్టు విధానానికి నేను మద్దతు �