పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హాఫ్ మార్క్ దాటేసింది. 40 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో.. ఇప్పటికే బీజేపీ 21 స్థానాల్లో లీడింగ్లో ఉంది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయంగా తోస్తోంది. అ
పశ్చిమ బెంగాల్లోని అధికార టీఎంసీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సీఎం మమత మేనల్లుడైన అభిషేక్ బెనర్జీ సన్నిహితులు శుక్రవారం ‘పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పోస్టు విధానానికి నేను మద్దతు �