వ్యవసాయ రంగంలో గిరిజనులను తీర్చిదిద్దాల్సిన ఐటీడీఏలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ కనుమరుగయ్యాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు ఏండ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో గిరిజనులు అధునాతన వ్యవసాయాన్ని అంది పు�
మండలంలోని దొర్రితండాకు వెళ్లే రోడ్డు పనులను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గిరిజనులు శనివారం మహబూబ్నగర్-తాండూర్ ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ దొర్
సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ సమస్యలపై గిరిజనులు సమర్పించిన వినతుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర
పాలకుర్తిలో నిరంకుశ పాలన నడుస్తున్నదని, ప్రజల పక్షం వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా .. అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. శుక్రవారం స్థానికంగా ఆయన మాట్లాడ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ‘పోలీసులు మీకోసం.. ఫ్రెండ్లీ పోలీసింగ్ పే రుతో ఇటీవల కాలంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేశారు. వారం రోజుల వ్యవధిలో పెంచికల్పేట్, సిర్పూర్-
అశ్వారావుపేట మండలం వినాయకపురం సమీపంలో వేసుకున్న గుడిసెలను శనివారం అటవీ శాఖ అధికారులు తొలగించడంతో ఆగ్రహించిన గిరిజనులు వినాయకపురం-మామిళ్లవారిగూడెం రహదారిపై బైఠాయించారు. వినాయకపురానికి చెందిన పలువుర�
మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలోని కొలాంగూడలో మడావి, ఆదిమ కొలాం గిరిజనుల కులదైవం భీమన్న దేవునికి సోమవారం మొక్కులు చెల్లించుకున్నారు. మూడు రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం డోలిజెండాగూడ న
అటవీ ఉత్పత్తులతో అడవి బిడ్డలకు ఉపాధి కలుగుతున్నది. ముష్టి గింజల సేకరణ వారికి కల్పత రువుగా మారింది. వీటిని వివిధ ఔషధాల తయారీలో వినియోగిస్తుండడంతో డిమాండ్ పెరిగింది. అటవీ ప్రాంతాల్లో విరివిగా లభించే ముష�
బంజారాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశ పెట్టింది. బంజారాలు (గిరిజనులు) ఎన్నో ఏండ్లుగా పోడు భూముల్లో సాగు చేస్తున్నా.. గత ప్రభుత్వలు వారికి హక్కులు కలిపించలేదు.
గిరిజనుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వివాదాల్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి రంగం సిద్ధమైంది. ఈ నెలలోనే పట్టాలు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల
స్వల్ప కాలిక పంటలతోపాటు అధిక ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు. కాయ, ఆకు కూరల సాగుతో చిన్న, సన్నకారు గిరిజన రైతులు ఆదాయం పొందుతున్నారు. మండలంలో ప్రధానంగా గిరిజన రైతులు అనాదిగా తమకున్న భూమిలో 5 నుంచి 10 కు�
ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హా
గిరిజనులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే దసరావ్ పండుగలు మండలం లో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతిరెండేండ్లకోసారి కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం నుంచి ఈ పండుగలను జరుపుకొంటారు.