గిరిజన భూములను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు బోడ రమేశ్నాయక్, భూక్యా శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట గిరిజన రైతులు నిరసన తెలిపి, అదనపు కలెక్టర్ వీరబ్
పరిశ్రమల ఏర్పాటు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల భూములు కాజేసేందుకు యత్నిస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కు ముసుగులో అసైన్డ్ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు�
గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పిలుపునిచ్చారు. ఇల్లెందు పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆ�
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వేలో భాగంగా పేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని దామరగిద్దతండాలో గిరిజనులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రైతు�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ సాధించారని, ప్రత్యేక రాష్ట్రమే రాకపోతే రేవంత్రెడ్డి సీఎం అయ్యేవారా? అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. వరంగల్ సభలో ఆసాంతం కేసీ�
‘లగచర్ల భూములనే తీసుకుంటానని తిరుపతిరెడ్డి అనడమేంటి? ఇది ఆయన తాత జాగీరు కాదు. మీ తాతల భూములుంటే రాసిచ్చుకోండి’ అని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డిపై వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర్
గిరిజనులపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత కేతావత్ రామునాయక్ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత
పచ్చని పొలాలను చరబట్టి ఫార్మా కంపెనీ పేరుతో రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కుటీల నీతిపై రైతులు తిరగబడ్డారు. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కలెక్టర్తోపాటు క�
గిరిజనులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. చెంచులు, ఎస్టీల బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు వాటిలో ఉచిత�
తనపై అక్రమ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుపై కోర్టును ఆశ్రయించనున్నట్టు మాజీ మంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గిరిజన భూములతో తనకు ఎలాంటి సం�
ఇక్కడ డ్యామ్ కడితే.. రాష్ట్రంలోని భూములన్నీ సస్యశ్యామలం అవుతాయ్' అని అధికారులు చెప్పగానే ఆ ఆదివాసీలు పొంగిపోయారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. తరతరాలుగా ఉంటున్న తమ నివాస, వ్యవసాయ భూములను ప్రభుత్వానిక�