Railways : రైల్వే శాఖ కొత్త ట్రయల్స్ స్టార్ట్ చేసింది. ట్రైన్ కదలడానికి 24 గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేయనున్నది. వెయిటింగ్ లిస్టు ప్యాసింజర్లకు.. కన్ఫర్మ్ టికెట్ దక్కే రీతిలో చర్యలు చేపడుతున్�
ముస్లింలలో బహుభార్యత్వం, నిఖా హలాలా రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు కొత్తగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది.
కొలీజియం సిఫారసుల ఆమోదంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదనలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంతో అభ్యర్థుల సీనియారిటీ ద
తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖల
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు అపారమైన విశ్వాసం ఉన్నదని, అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతోనే వాటిపై అనుమానాలు కలుగుతున్నాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు
వీలైనంత త్వరలోనే భద్రాచలం, ఇతర గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. రిట్ పిటిషన్లపై విచారణను ముగిస్తున్నట్టు
మార్ఫింగ్ ఫొటోలతో ప్రధాని, ముఖ్యమంత్రి, వివిధ రాజకీయ నాయకులు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నవారి మీద కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురు�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది
08 ఏండ్ల క్రితం 1914లో దాఖలైన ఓ భూ వివాదం కేసులో బీహార్లోని భోజ్పుర్ జిల్లా కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. కేసు వేసిన వారికే అనుకూలంగా తీర్పునిచ్చింది. 1910ల్లో బీహార్లోని కోయిల్వార్ గ్రామానికి
న్యూఢిల్లీ, మే 5: రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు జడ్జిల రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలా.. వద్దా.. అన్నదానిపై ఈ నెల 10న వాదనలు వింటామని సుప్రీం కోర్టు తెలిపింది. చట్టం
రాజ్యాంగం నిర్ణయించిన అధికారాల పరిధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అంగాలు పనిచేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. విధి నిర్వహణలో రాజ్యాంగం నిర్దేశించిన ‘లక్ష్మణ రేఖ’ను మరవకూడ�