అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల వల్ల స్టూడెంట్ వీసాలపై అమెరికాకు వెళ్లేవారి సంఖ్య జూలైలో దారుణంగా తగ్గిపోయింది. జూలైలో కేవలం సుమారు 79,000 మంది మాత్రమే అమెరికాకు వెళ్లారు.
ట్రావెలింగ్ అంటే.. యువతే ఎక్కువగా గుర్తుకొస్తుంది. టూర్లు ప్లాన్ చేయాలన్నా, సరదాగా సరికొత్త ప్రాంతాలను చుట్టిరావాలన్నా.. యూత్ ఎప్పుడూ ముందుంటుంది. అదే సమయంలో పెద్దవాళ్లు కూడా విహారయాత్రలకు మొగ్గు చూప
అమెరికాకు వెళ్లేవారికి భారత్లోని అమెరికన్ ఎంబసీ ఓ హెచ్చరికను జారీ చేసింది. అనుమతించిన సమయానికి మించి అమెరికాలో ఉంటే, నిర్బంధంగా అమెరికా నుంచి పంపించేస్తామని లేదా భవిష్యత్తులో అమెరికాలో ప్రవేశించడం�
అమెరికాకు వెళ్లేవారి ఎలక్ట్రానిక్ డివైస్లను తనిఖీ చేసే అధికారం ఆ దేశ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)కి ఉంది. అమెరికాలో ప్రవేశించేవారి వద్ద ఉన్న స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రా�
ఇంద్రవెల్లి మండలంలోని గిన్నేరా గ్రామ పంచాయతీ పరిధిలో గల తోయగూడ గ్రామానికి చెందిన ఆదివాసులు బిందెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. తోయగూడలో 30 ఉమ్మడి కుటుంబాలు ఉండగా 300లకు పైబడి జనాభా ఉంట�
సంక్రాంతి పండుగ కోసం నగరం నుంచి జిల్లాల్లో ఉన్న సొంతూళ్లకు వెళ్లి, తిరిగి సొంత ఊర్ల నుంచి నగరానికి చేరుకునే ప్రయాణికులకు ఆర్టీసీ నరకం చూపించింది. పండుగకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిం�
Diwali 2022 | భారత్లో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే ఇతర వాహనాలతో పోలిస్తే రైలు ప్రయాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీంతో దేశంలోని రైళ్లు నిత్యం రద్దీగానే ఉంటాయి. ఇక పండగ�
ప్రయాణం అనగానే చాలామంది ఎగిరి గంతులేస్తారు. సరికొత్త ప్రదేశాలు చూడొచ్చనే తలంపే వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపతుంది. అందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. విమానంలో ప్రయాణించినా, షిప్లో వెళ్లినా, రైలులో త�