అవినీతికి కేరాఫ్గా నిలిచిన 14 రవాణా చెక్పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్పోస్టులను తొలగించాలని కేంద్రం గతం�
భరించే వాడినే భర్త అందురు అని ఆ యువతికి ఎవరు నూరిపోశారో కాని ఆమె కోరుకున్న విలాస జీవితం కట్టుకున్న భర్తను దొంగగా మార్చి జైలు పాలుచేసింది. విలాస వస్తువులు కోరుకుంటున్న భార్యను సంతోషపెట్టేందుకు ఓ ప్రైవేట�
F-35 stuck in Kerala | కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో జూన్ 14న అత్యవసరంగా ల్యాండ్ అయిన బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ నాటి నుంచి అక్కడే ఉన్నది. ఐదోతరం స్టెల్త్ జెట్లో తలెత్తిన సాంకేతిక సమస్య�
గోవులను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి మండల పశువైద్యాధికారిణి డా. మనీషా తెలిపారు. మండలంలోని గండిహనుమాన్ వద్ద ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా సరిహద్దు చెక్పోస్టును గురువా�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ సంస్థగత న�
అక్రమ రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు మహేశ్వరం అడిషనల్ డీసీపీ సత్యనారాయణ అన్నారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు మండలంలోని గాండ్లగూడ గేటు వద్ద హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ నరసింహరావు ఆధ
జీహెచ్ఎంసీ, ఈవీడీఎంల మధ్య నెలకొన్న సమన్వయ లోపానికి శుభం కార్డు పడింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా, ఏవీ రంగనాథ్ సారథ్య�
ఎన్టీపీసీకి చెందిన యాష్ పాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్తున్నదా..? పాండ్పై గుత్తాధిపత్యం కోసం పలువురు ప్రయత్నం చేస్తున్నారా..? తాము చెప్పిందే వేదంగా అధిక ధరలకు బూడిద (యాష్)ను అమ్మాలని చూస్తున్నారా.
Fog | నల్లగొండ పట్టణాన్ని(Nalgonda town) పొగమంచు కమ్మేసింది(Fog engulfed). ఆదివారం ఉదయం 8గంటల వరకు భానుడు దర్శనమివ్వలేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు అన్న మాటను ప్రభుత్వాలు విస్మరించడంతో ఒకప్పుడు అభివృద్ధితో కళకళలాడిన అస్సాంలోని ఒక గ్రామం ఇప్పుడు బీడువాడి వెలవెలపోయింది. జనంతో నిండుగా ఉండే ఆ గ్రామాన్ని ప్రభుత్వం పట్టి�
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
రాష్ట్రంలోని పోలీస్ నియామక తుది రాత పరీక్ష ఫలితాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మొత్తం 84.06 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ