రాష్ట్రవ్యాప్తంగా గుర్తించినవి 463 తొలగించినవి 297 మరమ్మత్తులు చేస్తున్నవి 166 ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్లు, భవనాలశాఖ చర్యలు హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు రహదారుల్లో నిత్యం
ధాన్యం లోడ్ చోరీ కేసు చిక్కుముడి వీడింది. పక్షం రోజుల తర్వాత పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. లారీ ఓనరే సూత్రధారని తేల్చారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ధాన్యంతో పాటు లారీన
నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన గ్రీన్ చానల్తో మలక్పేట యశోధ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్కు లైవ్ అర్గాన్ (ఊపిరితిత్తులు) అంబులెన్స్లో 13నిమిషాల్లో
ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ �
కొనుగోలు కేంద్రా ల్లో ఉన్న ధాన్యాన్ని రెండు రోజుల్లో మి ల్లులకు తరలించాలని అధికారులను జి ల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్
గూడ్స్ రైలు మీద బస్సులు వెళ్తున్న దృశ్యం పెద్దపల్లి జిల్లాలో స్థానికులను ఆకట్టుకొన్నది. కర్నాటక నుంచి హిమాచల్ప్రదేశ్కు ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సులను గూడ్స్లో తీసుకెళ్లారు.
కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ అన్నారు. మండలంలోని కొమలంచ, మహ్మద్నగర్, మాగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను
పరుపుల్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా గుట్టును మాదాపూర్ ఎస్వోటీ, చందానగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 81 కిలోల గంజాయి, కారు, ట్రాలీఆటో, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నా�
కేంద్ర కార్మిక సంఘాల పిలుపు టీఆర్ఎస్ కార్మిక విభాగం మద్దతు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన బ్యాంకు, రవాణా సేవలపై ఎఫెక్ట్ న్యూఢిల్లీ, మార్చి 27: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘ�
రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
ట్రాన్స్జెండర్.. సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్ సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): లిఫ్ట్ అడిగి..అసభ్యకరంగా ప్రవర్తించి.. బంగారు గొలుసులను తస్కరిస్తున్న బెంగళూరుకు చెందిన ట్రాన్స్జెండర్, ఆమెకు సహ
రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా ఆర్కేపీ సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణాను మెరుగు పరిచేందుకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ( నలుగురు జీఎంలు) సభ్యుల బృందం గురువారం సీహెచ్పీని సందర్శిం
పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు, లోకల్ రైళ్లు క్రమంగా పెరుగుతున్న ఆదాయం 55 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు అందుబాటులోకి 55 ఎంఎంటీఎస్ సర్వీసులు సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : కరోనా తగ్గుముఖం పట్టడం, లా
న్యూఢిల్లీ, జూన్ 26: కేవలం 54 రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.7.71, డీజిల్పై రూ.8.12 పెరిగింది. మే 4 నుంచి శనివారం నాటికి అంటే 54 రోజుల్లో 30 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు �