రాష్ట్రంలో అన్ని రకాల వాహనాలు కలిపి 2021 డిసెంబర్ 1 నాటికి 1,42,73,565 ఉన్నట్టు రాష్ట్ర ఆర్థిక సర్వే- 2022 తెలిపింది. మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 74.2 శాతం ఉంటాయని నివేదిక పేర్కొన్న
ట్రాన్స్జెండర్.. సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్ సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): లిఫ్ట్ అడిగి..అసభ్యకరంగా ప్రవర్తించి.. బంగారు గొలుసులను తస్కరిస్తున్న బెంగళూరుకు చెందిన ట్రాన్స్జెండర్, ఆమెకు సహ
రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా ఆర్కేపీ సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణాను మెరుగు పరిచేందుకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ( నలుగురు జీఎంలు) సభ్యుల బృందం గురువారం సీహెచ్పీని సందర్శిం
పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు, లోకల్ రైళ్లు క్రమంగా పెరుగుతున్న ఆదాయం 55 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు అందుబాటులోకి 55 ఎంఎంటీఎస్ సర్వీసులు సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ) : కరోనా తగ్గుముఖం పట్టడం, లా
న్యూఢిల్లీ, జూన్ 26: కేవలం 54 రోజుల్లో లీటరు పెట్రోల్పై రూ.7.71, డీజిల్పై రూ.8.12 పెరిగింది. మే 4 నుంచి శనివారం నాటికి అంటే 54 రోజుల్లో 30 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు �
ఇప్పటికే పలు రాష్ర్టాల్లోవంద దాటిన పెట్రోల్ ధరతాజా బాదుడుతో పెట్రోల్పై 27, డీజిల్పై 28 పైసలు వడ్డింపు న్యూఢిల్లీ, జూన్ 4: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లీట
ఢిల్లీ ,జూన్ 4; సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ పూణే విమానాశ్రయం వాక్సిన్ పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నది. 2021 జనవరి 12వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు
నాలుగోరోజూ పెట్రో బాదుడు న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, లీటరు డీజిల్పై 31 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటరు పెట�
రూ.1,040 కోట్లతో కోదాడ-ఖమ్మం రహదారి విస్తరణన్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో రూ.1,039.90 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు చెందిన అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్టీఎల్) కైవసం చ�