ఇప్పటికే పలు రాష్ర్టాల్లోవంద దాటిన పెట్రోల్ ధరతాజా బాదుడుతో పెట్రోల్పై 27, డీజిల్పై 28 పైసలు వడ్డింపు న్యూఢిల్లీ, జూన్ 4: ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో లీట
ఢిల్లీ ,జూన్ 4; సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్ వాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ పూణే విమానాశ్రయం వాక్సిన్ పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్నది. 2021 జనవరి 12వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు
నాలుగోరోజూ పెట్రో బాదుడు న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. శుక్రవారం లీటరు పెట్రోల్పై 29 పైసలు, లీటరు డీజిల్పై 31 పైసలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటరు పెట�
రూ.1,040 కోట్లతో కోదాడ-ఖమ్మం రహదారి విస్తరణన్యూఢిల్లీ, మార్చి 24: తెలంగాణలో రూ.1,039.90 కోట్ల విలువైన రహదారి నిర్మాణ ప్రాజెక్టును అదానీ గ్రూపునకు చెందిన అదానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (ఏఆర్టీఎల్) కైవసం చ�