Hyderabad | హైదరాబాద్లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం బుధవారం 20 మంది ఐపీఎస్ అధికారులను బది లీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కమిషనరేట్ల
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న
బల్దియా విస్తరణ తర్వాత నగరంలో టౌన్ ప్లానింగ్ యంత్రాంగంలో బదిలీలు చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. 12 జోన్ల పరిధిలోని 60 సర్కిళ్లకు ఏసీపీలు,టీపీవోలను నియమించారు. ఈ మేరకు అన్ని సర్�
RG Kar Rape Murder Case | ఆర్జీ కర్ హత్యాచారం కేసును కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. తమ ఆదేశాల అమలును పర్యవేక్షించాలని కోరింది. స్టేటస్ రిపోర్ట్ కాపీని బాధితురాలి తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలని పేర్కొం
TBGKS | బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఏరియా వర్క్ షాప్లో పనిచేస్తున్న టెక్నీషియన్లను డిప్యూటేషన్ పై పంపడాన్ని రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మల్రాజు శ్రీ�
‘జీవో-317ను సమీక్షిస్తాం. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టో గ్యారెంటీ. ఈ గ్యారెంటీ అమలులో భాగంగా మంత్రులతో సబ్ కమిటీ వేసింది.
డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ
జిల్లా పోలీస్ శాఖను భారీగా ప్రక్షాళన చేశారు. అవినీతి, వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు జిల్లాలో ఒకేసారి 35 మంది ఎస్ఐలను బదిలీలు, పోస్టింగ్లు కల్పిస్తూ ఎస్పీ నారా�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట
పదోన్నతులకు అనుగుణంగా బాధ్యతలను స్వీకరించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తాము నిరాకరించినప్పటికీ సూప