Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బదిలీల పేరుతో వేధించడం, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల డ్యూటీలు, మూల్యాంకన పనులు చేయించుక
Commercial Tax Department | రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుతం బదిలీల పర్వంతో సతమతమవుతున్నది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నలుగురు అధికారులు మాత్రమే ఈ శాఖ కీలక బాధ్యతల్లో ఉండగా,
ఒకే విభాగంలో ఐదేండ్ల కంటే ఎక్కువగా తిష్ట వేసిన సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ.. మల్కాజిగిరి కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ ప్రక్షాళన మొదలు పెట్టారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బం�
Collector vs Teachers | పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు, కలెక్టర్ మధ్య పంచాయితీ అగ్గిరాజుకుంటున్నది. నగర విద్యాశాఖలో భారీ ప్రక్షాళన దిశగా ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో చేపట్టిన 96 మంది బదిలీల అంశం వి�
నీటిపారుదల శాఖ హైదరాబాద్ యూనిట్లో కొద్ది నెలల క్రితం ఇష్టారీతిన చేపట్టిన బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నాడు ఎలాంటి విచారణలు లేకుండానే పలువురు ఇంజినీర్లను బదిలీ చేసిన ప్ర�
IAS Transfers | రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. 45 మంది కీలక ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఏళ్ల తరబడి ఒకే విభాగంలో పాతుకుపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై బదిలీల వేటు పడింది. ముఖ్యంగా ప్యాకేజీ-3 కింద పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ల�
జీహెచ్ఎంసీలో రెండు రోజుల కిందట జరిపిన డిప్యూటీ కమిషనర్ల (డీసీ)ల బదిలీలు అధికారుల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. శుక్రవారం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జాయింట్ కమిషనర్లు, డీసీలు కలిపి 14 మందికి స్థాన చలనం �
Transfers | రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగుల మల్టిజోన్-2 పరిధిలో పనిచేస్తున్న 14 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ అడిషనల్ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Hyderabad | హైదరాబాద్లో భారీగా పోలీసుల బదిలీలు చేపట్టారు. 54 మంది సీఐలను బదిలీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వం బుధవారం 20 మంది ఐపీఎస్ అధికారులను బది లీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కమిషనరేట్ల
Telangana | తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో పర్యావరణశాఖ మంత్రి మాజీ ఓఎస్డీ ఆ బాధ్యతల నుంచి తొలగించినా తిష్ట వేసి కూర్చున్నారు. పీసీబీలోని తనకు అనుకూల, సన్నిహిత అధికారులకు అడగ్గానే ఉద్యోగోన్నతులు కల్పిస్తూ న