Transfers in Excise | ఒక తప్పును సరిదిద్దుకోవడం కోసం ఎక్సైజ్ శాఖ తప్పు మీద తప్పు చేస్తున్నది. ఎక్సైజ్ శాఖలో అతి సాధారణ ఒక సెక్షన్ అధికారి రూపొందించిన 8-ఎఫ్ నిబంధన మీద ఎటువంటి కసరత్తు చేయకుండా యథాతథంగా ఆమోదించిన ప్�
దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగంలో భారీగా బదిలీలు చేపట్టారు. తాజా బదిలీల్లో హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి సంబంధించి కీలక మార్పులు జరిగాయి. వివిధ హోదాల్లో ఉన్న మొత్తం 56 మందిని వేర�
హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో డైరెక్టర్ పోస్టు కోసం సాగుతున్న కుర్చీలాట ఇప్పుడు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ పోస్టింగ్ వ్యవహారంలో ఓ మంత్రి �
రాష్ట్రవ్యాప్తంగా 68 మంది ఎక్సైజ్ ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 13 మంది డిప్యూటీ కమిషనర్లు, 19 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 35 మంది ఎక్సైజ్ సూపరింటెండెట్లను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ �
రాష్ట్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. 34 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, 13 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 13 మంది డిప్యూటీ కమిషనర్ల బదిలీకి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కాంట్రాక్టు ఉద్యోగులదే హవా. వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. అంతర్గత బదిలీలు వారికి వర్తించవు. విధులకు రాకపోయిన వారికి వేతనం ఇవ్వాల్సిందే. లేకపోతే దేవస్థా�
Home Guards Transfer | రొటేషన్ పద్ధతిలో బలవంతంగా చేస్తున్న బదిలీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హోంగార్డులు వాపోతున్నారు. ఏటా కమిషనరేట్లు, ఉమ్మడి జిల్లాలవారీగా జరుగుతున్న ఈ బదిలీలతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందు లు పడు
ఇరిగేషన్శాఖలో ఇటీవల ఇష్టారీతిన బదిలీలు నిర్వహించారు. తాజాగా వాటిని దిద్దుకొనేందుకు ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)లను మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే 40 మందికిపైగా ఇంజినీర్లకు ఓడీల ను జారీ చేయగా, మరి కొందరికి ఇచ
స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజ
Nursing Transfers | రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు మే 31తో ముగియగా బదిలీలపై నిషేధాన్ని విధించినట్టు ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. అయితే దేవాదాయశాఖలో మాత్రం అంత్య పుషరాలు ముగిసిన తర్వాత బదిలీలు జరిపేందుకు అవకాశం ఇవ�
Employees Transfers | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై సర్కార్ తిరిగి పూర్తిస్థాయి నిషేధం విధించింది. గత మే నెలలో బదిలీల కోసం ఇచ్చిన తాతాలిక సడలింపు గడువు ముగియడంతో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్
ఎస్సీ గురుకుల సొసైటీ పనితీరు ఏమాత్రం మారలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఒకటైతే, సొసైటీలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించడం మరొకటి. ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పిస్తే, ఆ ప్రక్రియను కుంటిసాకులతో పక్కనబె�