డీఆర్డీవో (సెర్ప్) లో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (సీసీ)లకు బదిలీలు జరిగాయి. అందులో భాగంగా చిగురుమామిడి మండలంలోని ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కమ
జిల్లా పోలీస్ శాఖను భారీగా ప్రక్షాళన చేశారు. అవినీతి, వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్ఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు జిల్లాలో ఒకేసారి 35 మంది ఎస్ఐలను బదిలీలు, పోస్టింగ్లు కల్పిస్తూ ఎస్పీ నారా�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట
పదోన్నతులకు అనుగుణంగా బాధ్యతలను స్వీకరించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తేవొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తాము నిరాకరించినప్పటికీ సూప
Serp | గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వంద శాతం బదిలీల పేర నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కేవలం ఎల్ 5, ఎల్ 4 అధికారులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో 13మంది అడిషనల్ ఎస్పీ (నాన్కేడర్)లను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న ఐదుగురికి పోస్టింగ్లు ఇవ్వగా, ఇద్దరిని డీజీప
ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయలేని పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ప్రభుత్వాలు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. కొన్నేండ్ల తర్వాత కాంట్రాక్టు ఉద్య
గెజిటెడ్ హెడ్మాస్టర్ల బదిలీలు ముందుగా చేపట్టాలని, ఆ తర్వాతే స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పదోన్నతి కల్పించాలని టీజీ జీహెచ్ఎంఏ రాష్ట్ర అదనపు కార్యదర్శి కిషన్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ కిషన
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్, ఐపీఎస్లకు స్థానచలనం కల్పించిన సర్కారు.. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్�
రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ (Transfers) చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంత�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ (డీఆర్ఏ)లో చేపడుతున్న బదిలీల్లో అప్పుడే పైరవీల పర్వం మొదలైంది. ఏళ్లకేళ్లుగా పాతుకుపోయిన కొంతమంది ఉద్యోగులు, జిల
రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీల ప్రక్రియ గందరగోళంగా తయారైంది. అధ్వానంగా మారుతున్నది. ఒక రికార్డ్ అసిస్టెంట్ను నాలుగు నెల ల్లో మూడు విభాగాలకు ట్రాన్స్ఫర్ చేయడం విమర్శలకు తావిస్తుండగా, చోటు మారేందుకు ఇ�
Telangana | ఐఏఎస్ల బదిలీలపై నెల రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల మొదటి వారంలో ఎప్పుడైనా కలెక్టర్ల బదిలీలు ఉండవచ్చని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి.