Transfers | రాష్ట్రంలో వివిధ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు , డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న మొత్తం 16 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
వ్యవసాయ శాఖలో పైరవీలు జోరందుకున్నాయి. బదిలీల్లో నచ్చిన చోట పోస్టింగ్ ఇప్పించుకునేందుకు ఉద్యోగులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కమిషనరేట్తోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాం తాల్లో ప
ఒకటి రెండేండ్లు కాదు.. సంవత్సరాలుగా ఒకే చోట తిష్టవేశారు. నిత్యం సాకులు చూపుతూ బదిలీలను తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా, అధికారాన్ని ఉపయోగించుకుని లాంగ్ స్టాండింగ్ అధికారుల క�
నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ‘ఖైదీలు 14.. అధికారులు 53’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. బదిలీలు, పోస్టింగులు
ఎక్సైజ్ శాఖ బదిలీల్లో లక్షల రూపాయల పందేరానికి తెరలేచింది. ఒక్క ఫోకల్ పోస్టుకు అక్షరాలా రూ.25 లక్షలు ఫిక్స్ చేశారట. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా, ఇదే నిజమని ఎక్సైజ్ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దక్షిణ డిస్కంలో నాలుగు నెలల కిందట జరిగిన బదిలీలలో ఏం జరిగింది. బదిలీ అయిన మొత్తం 30మంది విషయంలో పాత ఉన్నతాధికారి ఎందుకు విచారణకు ఆదేశించారు. అయినా ఈ రోజుకూ విజిలెన్స్కు విచారణ చేయాలంటూ నోట్ఫైల్పై రాసి�
Employee Transfers | రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధాన్ని ఎత్తేసి, సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం జీవో 38ని జారీ చేసింది. ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసిన వా�
Employees Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏఎస్పీ స్థాయి అధికారులకు ప్రమోషన్లు, కొత్త పోస్టింగులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జా�
జలమండలిలో నిబంధనలు పాటించకుండా ఉద్యోగుల బదిలీలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బదిలీలు సిబ్బంది హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు నచ్చినట్�
Excise Transfers | రాష్ట్ర ఎక్సైజ్శాఖలో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1,912 మంది సిబ్బంది మూడు రోజుల్లో బదిలీ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరిక