గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో పరిపాలనాపరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పలువురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దక్షిణ డిస్కంలో నాలుగు నెలల కిందట జరిగిన బదిలీలలో ఏం జరిగింది. బదిలీ అయిన మొత్తం 30మంది విషయంలో పాత ఉన్నతాధికారి ఎందుకు విచారణకు ఆదేశించారు. అయినా ఈ రోజుకూ విజిలెన్స్కు విచారణ చేయాలంటూ నోట్ఫైల్పై రాసి�
Employee Transfers | రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధాన్ని ఎత్తేసి, సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం జీవో 38ని జారీ చేసింది. ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసిన వా�
Employees Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఏఎస్పీ స్థాయి అధికారులకు ప్రమోషన్లు, కొత్త పోస్టింగులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జా�
జలమండలిలో నిబంధనలు పాటించకుండా ఉద్యోగుల బదిలీలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల జరిగిన బదిలీలు సిబ్బంది హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు తమకు నచ్చినట్�
Excise Transfers | రాష్ట్ర ఎక్సైజ్శాఖలో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్ల బదిలీల ప్రక్రియ పూర్తయింది. మొత్తం 1,912 మంది సిబ్బంది మూడు రోజుల్లో బదిలీ స్థానాల్లో రిపోర్టు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ హరిక
Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
తమ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు కోరుతున్నారు. ఇష్టానుసారంగా బదిలీల పేరుతో వేధించడం, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి తీసుకువస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల డ్యూటీలు, మూల్యాంకన పనులు చేయించుక
Commercial Tax Department | రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుతం బదిలీల పర్వంతో సతమతమవుతున్నది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నలుగురు అధికారులు మాత్రమే ఈ శాఖ కీలక బాధ్యతల్లో ఉండగా,
ఒకే విభాగంలో ఐదేండ్ల కంటే ఎక్కువగా తిష్ట వేసిన సిబ్బందిని ఇతర విభాగాలకు బదిలీ చేస్తూ.. మల్కాజిగిరి కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ ప్రక్షాళన మొదలు పెట్టారు. కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బం�