SCR | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
ఒడిశాలోని బహనాగ (Bahanaga) బజార్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నిర్వహణ పనులు (Track Maintenance works) కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను (Trains cancelled) అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోప�
SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్�
Odisha Train Accident | హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో నడువాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.
Secunderabad | హైదరాబాద్ : ఘట్కేసర్ - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్�
Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ
హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రా�
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు...
కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 24 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేయగా , మ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అగ్నిపథ్కు వ్యతిరేకం�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రధానంగా రైల్వే స్టేషన్ల�
Secunderabad | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. ఇప్పటికే సికింద్రాబాద్-ధన్పూర్, హైదరాబాద్-షాలిపూర్