మౌలాలి-అమ్ముగూడ-సనత్నగర్ స్టేషన్ల మధ్య కొనసాగుతున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనుల కారణంగా ఆ మార్గంలో నడిచే దాదాపు 51 రైళ్లను ఎస్సీఆర్ అధికారులు రద్దు చేశారు. 4 నుంచి 11 వరకు టైమ్టేబుల్ వారీగా రైళ్ల రద్దు ఉంట�
Trains delay | ఉత్తరాదిపై దట్టంగా పొగమంచు కమ్మింది. శీతాకాలం మొదలైనప్పటి నుంచి దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలపై పొగమంచు కమ్ముకుంటున్నప్పటికీ.. ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఉదయం వేళల్లో ర�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనులతో పలు రైలు మార్గాల్లో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సోమవారం రైల్వే అధికారులు తెలిపారు.
Trains cancelled | దక్షిణ మధ్య రైల్వే జోన్(South Central Railway Zone) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైల్వే నిర్వహణ పనుల వల్ల పలు రైలు మార్గాలలో ఆరు రైళ్లను రద్దు చేస్తూ(Trains cancelled) సోమవారం రైల్వే అధికారులు తెలిపారు. మిరాజ్-పార్లీ, కల్హాపూర్�
Trains Cancelled | మిగ్జాం తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో 18 రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పెద్ద
Heavy Rains | తమిళనాడు ( Tamil Nadu) రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.
SCR | దక్షిణ మధ్య రైల్వే జోన్, సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలో కలిపి మొత్తం 36 రైలు సర్వీసును రద్దు చేస్తూ సోమవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
సికింద్రాబాద్ (Secunderabad) డివిజన్లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటేనెన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు పలు రైళ్లను రద్దు (Trains cancelled) చేశారు.
ప్రయాణికులకు ముఖ్యగమనిక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు (Trains cancelled) తెలిపింది.
ఒడిశాలోని బహనాగ (Bahanaga) బజార్ రైల్వే స్టేషన్లో ట్రాక్ నిర్వహణ పనులు (Track Maintenance works) కొనసాగుతున్నాయి. దీంతో బహనాగ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను (Trains cancelled) అధికారులు రద్దు చేశారు. బుధ, గురువారాలతోప�
SCR | పశ్చిమ బెంగాల్లోని హౌరా మార్గంలో నడిచే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కోరమాండల్ ఎక్�
Odisha Train Accident | హైదరాబాద్ : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయా మార్గాల్లో నడువాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శనివారం, ఆదివారం కలిపి మొత్తం 23 రైళ్
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.
Secunderabad | హైదరాబాద్ : ఘట్కేసర్ - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల వల్ల పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే ఆధ్వర్�
Trains Cancelled | ఆధునికీకరణ, భద్రతా పనుల కారణంగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దువ్వాడ రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ