హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సికింద్రా�
కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో వాటిలో కొన్నింటిని రద్దు...
కాజీపేట-బల్లార్షా మధ్య నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్లో నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 24 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేయగా , మ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ స్కీమ్ అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అగ్నిపథ్కు వ్యతిరేకం�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ విధానం అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. నిరసనకారులు ప్రధానంగా రైల్వే స్టేషన్ల�
Secunderabad | సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనతో రైల్వే శాఖ అప్రమత్తమయింది. సికింద్రాబాద్ పరిధిలో 71 రైళ్లను రద్దుచేసింది. పలు రైళ్లను దారిమళ్లించింది. ఇప్పటికే సికింద్రాబాద్-ధన్పూర్, హైదరాబాద్-షాలిపూర్
హైదరాబాద్ : ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు �
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా నేపథ్యంలో ‘బుర్జ్ ఖలీఫా’ నమూనాతో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధించారు. దానిని చూసేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న న�