భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపడుతున్న శిక్షణ తరగతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్ భాస్కర్ అన్నారు. మండల కేంద్రంలో స్థానిక కిసాన్ సంఘ్ నాయకులతో క
Training Classes | మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లా జర్నలిస్టులకు రెండు రోజులు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.
DEO Yadaiah | ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా విద్యాధికారి యాదయ్య , అదనపు డైరెక్టర్ శ్రీనివాస చారి సూచించారు.
భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ�
ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులదే కీలకపాత్ర అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల సెక్టోరల�
జర్మనీ దేశంలో వివిధ వృత్తులు చేపట్టేందుకు అవసరమైన శిక్షణను బుధవారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్కామ్) ప్రారంభించింది.
మహిళల అభ్యు న్నతి, సాధికారతే లక్ష్యంగా ఎస్బీఐ గ్రా మీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ-జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జూలపల్లిలో ‘ఉన్నతి’ శిక్షణ మొ దలైంది.
బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరు�
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందని మహబూబ్నగర్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సమాజంలో బాధితులకు అండగా ఉంటూ, వారు స్వేచ్ఛగా జీవించేందుకు తీసుకొచ్చిన చట్టాల అమలులో పోలీసు అధికారుల �
హైదరాబాద్ : మహిళలపై వివక్ష లేని రంగం అంటూ ఏదీ లేదని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ రాష�
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : దళిత జర్నలిస్టులకు ఈనెల 26, 27 తేదీల్లో ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపా�