సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది హీరోయ�
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో పుష్ప ఉపోద్ఘాతం తాలూకు వీడియో యూ ట్యూబ్లో �
వంద శాతం తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ కొత్త సినిమాలు, ఒరిజినల్ సిరీస్లతోడిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. అందరిలో ఆసక్తి పెంచిన ‘అర్ధ శతాబ్దం’ చిత్రం జూన్ 11న విడుదలకాబోతోంది. ‘ఆహా’ ఎక
మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలలో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి సీక్వెల్గా ది ఫ్యామిలీ మ్యాన
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తాజా చిత్రం రాధే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంగా హిందీలో తెరకెక్కిన పింక్ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ ఇందులో ప్రధాన పాత్రల
‘ప్రేమ, క్రైమ్ యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు మైత్రీ మూవీస్ అధినేత నవీన్ ఎర్నేని. ‘రాంగ్ నెంబర్’ సినిమా ఫస్ట్లుక్
మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్ ’. ఈ మూవీని ఏప్రిల్ 2న తెలుగులో విడుదల చేయబోతున్నారు. విజయ్ సేతుపతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించగా , రావూరి �