Network Coverage Maps : టెలికాం సర్వీస్ సంస్థలు.. తమ వెబ్సైట్లలో మొబైల్ నెట్వర్క్ కవరేజీ మ్యాప్లను ప్రచురించాయి. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఆ మ్యాప్లను పబ్లిష్ చేశారు. ట్రాయ్ వెబ్సైట్లో కూడా ఆ మ్యాప్ లింకు�
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు స్వల్పంగా పెరిగారు. డిసెంబర్ నెల చివరినాటికి స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరుకున్నట్లు టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజాగా వెల్లడించింది.
TRAI | మీరు ఇంట్లో, ఆఫీసుల్లో ల్యాండ్లైన్ ఫోన్ను వినియోగిస్తున్న వారంతా ఈ సమాచారం తెలుసుకోవాల్సిందే. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందులో ల్యాండ్లైన్ న�
TRAI | బ్యాంకింగ్ సేవలు, ఈ-కామర్స్ సంస్థల ఓటీపీ మెసేజ్లు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఆలస్యం అవుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) కొట్టి పారేసింది.
ధీరజ్ తన పనిలో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాడు. ‘సార్ మేము.. ఏసీబీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేది ధీరజ్తోనేనా?’ అని అటువైపు నుంచి వాయిస్!! ‘నేను బిజీగా ఉన్నాన’న�
OTP Traceability | ఇటీవల కాలం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓ వైపు టెక్నాలజీ పెరుగుతున్నా.. అందులోని లొసుగులను ఆధారంగా చేసుకొని మోసగాళ్లు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు.
గతంలో మొబైల్ ఫోన్లలో వాయిస్, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక ప్యాకేజీలుండేవి. వీటిని మళ్లీ తీసుకొచ్చేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు చేస్తున్నది.
మొబైల్ రీచార్జ్ ప్లాన్ల సమీక్షకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ శుక్రవారం ఓ కన్సల్టేషన్ పేపర్ను విడుదల చేసింది. వాయిస్ కాల్స్, డాటా, ఎస్ఎంఎస్ల కోసం సపరేట్ రీచార్జ్ వోచర్లు.. ఇలా అన్నింటిపైనా ఈ పే�
టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మొబైల్ సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. మే నెల చివరినాటికి ఈ రెండు సంస్థల నెట్వర్క్ను 34.4 లక్షల మంది ఎంచుకున్నారు.