బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నలుగురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనంగా మారింది. బాలికలు అబ్బాయిలతో కలిసి ఉండటాన్ని చూసిన వారి తల్లిదండ్రులు, బాలికల్ని తిట్టడంత�
చెట్టుపై ఉన్న గాలిపటాన్ని తీసే క్రమంలో హైటెన్షన్ వైర్లు తగిలి ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో సోమవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
మగబిడ్డ కావాలని ఎదురు చూసిన ఓ మహిళకు మూడోసారీ ఆడ బిడ్డే పుట్టడంతో గ్రామ శివారులో పడేసింది. విషాదకరమైన ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్లో చోటుచేసుకున్నది. కేస్లాపూర్కు చెందిన గంగక్కకు ఇద�
చెరువులో మునిగి నలుగురు బాలురు మృతి సంగారెడ్డి జిల్లాలో కమలాపూర్లో విషాద ఘటన మనూరు, మార్చి 25: ఈత సరదా నలుగురి ప్రాణాలను తీసింది. చెరువులోకి దిగిన నలుగురు విద్యార్థులు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్�
చైన్ స్నాచర్ చేసిన పని.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఐదు నెలల చిన్నారిని చైన్ స్నాచర్ బలితీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున చైన్ స్నాచర్ను పట్టుకునే ప్రయత్నంలో...
కుమారుడి మరణాన్ని తట్టుకేలేని ఓ తండ్రి.. అంత్యక్రియలు నిర్వహిస్తూనే కుప్పకూలి పోయాడు. కొడుకు మృతితో తీరని విషాదంలో ఉన్న తల్లికి.. భర్త మరణం మరింత విషాదాన్ని...