Diwali Tragedy | ధనిక కుటుంబంలో దీపావళి పండుగ విషాదం నింపింది. పండుగ నాడు పూజా గదిలో వెలిగించిన దీపాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ ఇంటి అంతా వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న వ్యాపారవేత్త దంపతులతోపాటు పనిమనిషి సజీవ దహనమయ
ఉయిన్కు మద్దతుగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే తీవ్ర పరిణామాలుంటాయని పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోమారు హెచ్చరికలు జారీచేశారు. తమ సైనిక బలగాలను ఉక్రెయిన్క్రెకు పంపితే అణుయుద్ధం త
మండలంలోని పెంచికల్పేట క్రాస్రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదేగ్రామానికి చెందిన రైతు మామిడి రాజిరెడ్డి (65) మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి హుజూరాబాద్ వైప�
ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎర్రగడ్డ ప్రేంనగర్కు చెందిన కాడి ఆనంద్ కుమార్(32) ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి. బుధవారం రాత్ర�
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందా రు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రం సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్
వేగంగా దూసుకొచ్చిన ఆటో అదుపుతప్పి పారిశుధ్య కార్మికుడిని ఢీ కొట్టింది. దీంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. జగద్గిరిగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పైపులైన్ రోడ్డులో గురువారం ఉదయం �
రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్న సంఘటన పెద్దేముల్ మండలం మధునంతాపూర్ గ్రామంలో జరిగింది. ధారూరు మండల పరిధిలోని బాచారం గ్రామ సమీపంలో గురువారం జరిగిన ఘోర
పెండ్లి షాపింగ్కు సంతోషంగా వెళ్లిన ఆ ముగ్గురు విగతజీవులుగా ఇంటికి చేరడం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగోంది వద్ద జాతీయ రహదారి మూలమలుపులో లారీ రూపంలో �
వేల్పూర్ ఎక్స్ రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. సంఘటనక�
ఎమ్మెల్సీ కవిత | నిజామాబాద్ నగరంలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షిందన్నారు.
మంత్రి ఐకే రెడ్డి | జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ రామ్మూర్తి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మంత్రి కొప్పుల | ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేష్ అకాల మరణం పట్ల షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మంత్రి కొప్పుల | చిప్కో ఉద్యమ నాయకుడు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, పర్యావరణ వేత్త సుందర్ లాల్ బహుగుణ మృతి చెందడం బాధాకరమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
మంత్రి హరీశ్ రావు | సీనియర్ జర్నలిస్టు, ‘మా హైదరాబాద్’ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన శ్రీధర్ ధర్మాసనం మృతి బాధాకరమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.