షాద్నగర్రూరల్ : ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎక్కడ నిస్సహయులు, అనాథలు కన్పించిన చేయుతునిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఇదే కోవలో బుధవారం షాద్నగర్ పట్టణంలో
ఆరు నెలల్లో 27,45,574 ఉల్లంఘనలు గత ఏడాదితో పోల్చితే 5,23,873 అధికం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై స్పెషల్ ఫోకస్ రాత్రి 8గంటల నుంచి అకస్మాత్తుగా స్పెషల్ డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి భారీ జరిమా�
Traffic violation | ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై పుణె ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టి.. చర్యలు తీసుకుంటున్నారు. ఓ ద్విచక్ర వాహనదారుడు తన బైక్ను నాన్ పార్కింగ్ జోన్లో పార్క్ చేసి వెళ్లిప�
ముంబై: సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు నిషేధిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను వాహనంపైకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలిస్తారు. అయితే బైక్తోసహా వాహనదారుడిని కూడా ట్రాఫిక్ ట్రాలీపైకి ల�
‘శీను’ ‘రోజాపూలు’ ‘బిచ్చగాడు’ వంటి చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తమిళ డైరెక్టర్ శశి. ఆయన నిర్దేశకత్వంలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘�
కూడళ్లను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న పోలీసులు.. ఉల్లంఘనదారులకు పబ్లిక్ అనౌన్స్మెంట్ ట్రాఫిక్ రద్దీ ఉండే ఎనిమిది జంక్షన్లలో ప్రత్యేక నజర్.. రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి. అర్ధరాత్రి 2.00 గంటల సమయం. ముగ్గ
మంచిర్యాల : పారిశుధ్య కార్మికులతో పాటు ట్రాఫిక్ ఫోలీసులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారంతో పాటు మామిడిపండ్ల రసాన్ని అందజేసింది. మంచిర్యాలకు చెందిన సామాజిక్ జాగృతి చారిటబుల్ ట్రస్ట్ శుక్రవారం 90 మంది పా
పోలీసుల విస్తృత ప్రచారంమాస్కులు లేని వారికి అవగాహనకరోనాపై ప్రత్యేక ప్రదర్శనలునిబంధనలు పాటించనివారిపై చర్యలు ఉప్పల్, ఏప్రిల్ 6 : కరోనా కట్టడికి పోలీసులు విస్త్రృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వైర
ట్రాఫిక్ పోలీస్ | ఎర్రటి ఎండ అయితేనేం.. అవసరం అలాంటిది! సర్కార్ దవాఖానాకు పోయి సూపెట్టుకోవల్లె.. గోలీలు తెచ్చుకోవల్లె.. కానీ సోపతి ఎవ్వరూ లేకపాయె.. పాపం ఏం చేస్తది ఆ అవ్వ
మహబూబ్నగర్ : ప్రజలు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని తద్వారే కరోనా వైరస్ బారిన పడకుండా కాపాడుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని మహబూబ్ నగర్ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.కరోనా మహమ్మారి నివారణ�
రోడ్డు ప్రమాదాలలో ఫిబ్రవరి నెల హైద్రాబాద్ పోలీసులను టెన్షన్కు గురిచేసింది. అయితే, వెంటనే తేరుకున్న పోలీసులు మార్చి నెలలో రోడ్డు ప్రమాదాల మరణాలను తగ్గించడంలో విజయవంతమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్కువ
హైదరాబాద్ : ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. నగరంలోని సైఫాబాద్ స్టేషన్ పరిధిలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది