నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు.
నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎత్తయిన బహుళ అంతస్తుల భవనాలపై హై రేస్ కెమెరాలను బిగించి ఈగల్ వ్యూ సేకరిస్తున్నామని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
మలక్పేట ప్రధాన రహదారిపై పైప్లైన్ పగిలిపోయింది. ఫలితంగా రహదారిపైకి మురుగునీరు ముంచెత్తడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వరద కాలువ నీటి కాలువ, డ్రైనేజీ కాలువ వేర్వేరుగా లేకపోవడంతో ఒకే దాంట్ల�
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రగిరిలో భక్తులకు పాట్లు తప్పడం లేదు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జరిగిన శ్రీ సీతారాముల కల్యాణ ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ముఖ్యమంత్�
పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్ఎండీఏ చేసిన ట్రాఫిక్ అధ్యయనాలు మూలనపడుతున్నాయి. పెరుగుతున్న వాహనాలు, రోడ్ల విస్తరణ, అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సౌకర్యాలు, ఆధునిక రవాణా అంశాలపై కాంప్రెన్సివ్
సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు ఎస్సీఎస్సీ 50 మంది, రహెజా మైండ్స్పేస్ వారు 30 మందిని ట్రాఫిక్ మార్షల్స్ను కేటాయించేందుకు ముందుకు వచ్చినట్లు జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. శుక్రవారం
ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల పరిశోధన, మహిళా భద్రత తదితర అంశాల్లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్సీఎస్సీ)సేవలు సత్ఫలితాలిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అన్�
నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ తన చాంబర్లో టాన్ప్లానింగ్, ఇంజినీరి�
Revanth Reddy | ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
మహానగరాన్ని పీడిస్తున్న ట్రాఫిక్ సమస్యపై సీఎం సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు యంత్రాంగం ట్రాఫిక్పై ఫోకస్ పెట్టింది. శనివారం బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొ�
హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణకు మెట్రో రైలు పాత్ర ఎంతో కీలకం. రోజూవారీ పనుల నిమిత్తం మహానగరంలో ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రయాణించే మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు మెట్రో మార్గం వరప్రదాయిని. మెట్రో ప్ర�
ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.
ట్రాఫిక్ నియంత్రణలో తాను ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చినట్లు హోంగార్డ్ జోగేంద్ర కుమార్ తెలిపాడు. తన ట్రాఫిక్ నియంత్రణ తీరు ప్రజలకు ఎంతో సంతోషం కలుగజేయడంతోపాటు వారిని ఉత్సహాపరుస్తున్నదని చెప్
చెల్లించిన జరిమానా రూ.140 కోట్లు రాయితీకి గడువు మరో 15 రోజులే హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పెండింగ్ చలాన్ల క్లియరెన్స్కు పోలీసు శాఖ ఇచ్చిన రాయితీని వాహనదారులు సద్వినియోగం చేసుకొంటున్న