కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతాంగ, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 13న ప్రతి మండల కేంద్రంలో పాటు జిల్లా కేంద్రంలో బ్లాక్ డే నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా సెంట్రల్ ట్రేడ్ యూని�
భూగర్భ గనుల్లో రక్షణ చర్యలు అమలు చేయడంలో సింగరేణి యాజమాన్యం విఫలమవుతోందని, పని ఒత్తిడి పెరగడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో యాక్టింగ్ ఎస్డీఎల్ ఆపరేటర్ రాసపల్లి శ్రా�
విద్యుత్తుశాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లను పర్మినెంట్ చేసే అంశంపై అసెంబ్లీలో మాట్లాడాలని ఆర్టిజన్లు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత�
యూరప్ దేశాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అలముకున్న కార్మిక ఉద్యమంలో ఎందరో కార్మిక నాయకులు, కార్యకర్తలు అసువులు బాసరని, ఆ త్యాగదనుల పోరాట ఫలితమే నేడు ఈ ఎనిమిది గంటల పని దినం అని కార్మిక సంఘాల నాయకులు �
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు ఉరితాళ్లు వంటివని, వాటి అమలును అడ్డుకునేందుకే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వివిధ జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినట్లు కా�
‘కాంగ్రెస్ ఏడాది పాలనలో కార్మికలోకానికి అడుగడుగునా అన్యాయం జరిగింది..ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసులకు భయపడొద్దు.నిలదీయడం ఆపొద్�
దేశంలోనే ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల నిర్వహణకు ఏర్పడ్డ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)ని మరో చోటికి తరలించేందకు రంగం సిద్ధమైంది. మాసా�
‘కూలీ పనులు చేసుకొని బతికేటోళ్లం.. బుక్కెడు బువ్వ పెట్టేటోళ్లను పోగొట్టుకున్నం.. మీకు దండం పెడు తం.. న్యాయం చేయండి’ అంటూ గురువా రం ప్రహరీ కూలీ మృతి చెందిన గోళెం పో శం, హన్మంతు, ఆత్రం శంకర్ కుటుంబాల స భ్యులు �
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది.
దేశ వ్యాప్తంగా 141 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం సిద్ధం కావడం సరైందికాదు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే దిశగా మోదీ ప్రయత్నాలు చేస్తున్నడు. దశలవారీగా బొగ్�
సింగరేణిని ప్రైవేటీకరణ చేయం. అయినా మా చేతిలో ఏమున్నది? సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. కేంద్రానికి ఉన్నది 49 శాతమే. ఏం చేయాలనుకొన్నా రాష్ట్రం చేతిలోనే ఉంటుంది.
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
మంత్రి ఎర్రబెల్లి | దేశ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవల ఈ -పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఎంపీడీవో, జెడ్పీ సీఈవోల సంఘాల నేతలు సన్మ�