Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
మంత్రి ఎర్రబెల్లి | దేశ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవల ఈ -పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు పొందిన నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ఎంపీడీవో, జెడ్పీ సీఈవోల సంఘాల నేతలు సన్మ�