Madhya Pradesh : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఆరుగురు మరణించారు. 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, అనుప్పూర్ జిల్లా, గింజ్రి గ్రామ పరిధ�
గన్నేరువరం మండలంలోని పారువెల్ల, గన్నేరువరం లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన సంచులు తడిసిపోయాయి.
స్కూల్ బ్యాగ్ మోయాల్సిన వయసులో, సైకిల్ తొక్కాల్సిన ఈడులో మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు ట్రాక్టర్ స్టీరింగ్ పట్టుకుని రోడ్కెక్కాడు. ఈ దృశ్యాన్ని బషీరాబాద్-ఇందర్చేడ్ రోడ్డు మార్గంలో గురు�
ఆరుగాలం కష్టించి చేతికి వచ్చిన పంటను తన పొలం నుండి ట్రాక్టర్ లో సమీపంలోని భావి వద్దకు ఆరబెట్టినందుకు తీసుకెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడి ట్రాక్టర్ నడుపుతున్న రైతు ఇంజన్ కింద పడి మృతి చెందాడు.
సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన రవి ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. రవి రోజు లాగానే గురువారం సాయంత్రం తన పొలం వద్ద టాక్టర్ ఉంచి ఇంటికి వచ్చాడు.
Man Narrowly Escapes Death | ఒక ట్రాక్టర్ భారీ లోడ్తో వెళ్తున్నది. ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ అందులో ఇరుక్కున్నది. ట్రాక్టర్పై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడ్డాడు. అతడికి తృటిలో ప్రాణాపాయం తప్పిం
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేసి, ఓటు వేయలేదనే కారణంతో గెలిచిన సర్పంచ్ తమ్ముడు ట్రాక్టర్ను ప్రజల మీదికి ఎక్కించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఎల్లారెడ్డి
వివాహేతర సంబంధానికి (Illegal Affair) అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. తమపైకి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది.
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో ట్రాక్టర్తో ఢీకొట్టించి హత్య చేయించింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, చివరకు పన్నిన పన్నాగం పోలీసులకు తెలియటంతో ప్రియ�
సారంగాపూర్ మండలంలోని ఒడ్డెరకాలనీ గ్రామంలో బుధవారం గ్రామ పంచాయతీ సిబ్బంది తాటికమ్మలపై చెత్తను తరలించడం కనిపించింది. గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు ట్రాక్టర్ ఉన్నప్పటికి నిర్వహణకు కావాలిన డబ్బ�
ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీస�