ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధన కోసం ఈ నెల 23న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జోగ రాంబాబు తెలిపారు. ఆళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశం�
TPTF | ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
TPTF | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి సర్దుబాటు పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డ�
టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలని, సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదని టీపీటీఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ అన్నారు.
రాష్ట్రంలో కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలుచేయాలని తెలంగాణ ప్రొగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డిమాండ్ చేసింది. వేసవి సెలవుల్లో టీచర్ల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ను విడుదల చేయాలని క�
ప్రస్తుత పాలకులు ప్రపంచ బ్యాంక్ కనుసన్నల్లో బడ్జెట్లు రూపొందిస్తున్నారని అఖిల భారత విద్యాహక్కు వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జగ్మోహన్సింగ్ ఆరోపించారు.
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వై అశోక్కుమార్, పీ నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
బోనకల్లు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ తెలిపారు. శనివారం బోనకల్లు టీపీటీఎఫ్ మండల కౌన్సిల్ సమావేశం ఎస్.ఎస్.రామరాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేజీబీవ