Telangana | రాష్ట్ర కాంగ్రెస్లో ‘కట్టప్ప’లు ఒకరికొకరు గోతులు తీసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ సీనియర్ నాయకులు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు.
జనగామ నియోజకవర్గంలో మరికొన్ని గంటల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్మార్చ్ ప్రారంభం కానుండగా ముఖ్యనేతల మధ్య నెలకొన్న గ్రూపు విభేదాలు బహిర్గతమయ్యాయి.
Congress | దక్షిణాదిలో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఎలాగైనా ఈసారి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకరావాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు జీవన్మ�
Revanth Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరు�
‘నువ్వు యూత్ ఏంట్రా?’ అని కమెడియన్ సునీ ల్ను ఉద్దేశించి అన్న డైలాగ్ ఒకటి అప్పట్లో చాలా పాఫులరైంది. సీనియర్ సిటిజన్ వయసున్న నేతలు కూడా ఆ రోజుల్లో యువజన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అయ్యేవారు. వారిని ఉ�
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడకు విచ్చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో మ�
Revanth Reddy | నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వర్గపోరు బయటపడింది. గాంధారి మండల కేంద్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎదుటే సుభాష్ రెడ్డి, మదన్మోహన్రావు వర్గాలు తన్నుకున్నారు. బహిరంగంగానే ము�
TPCC | అధిష్ఠానమంటే మర్యాద ఉండదు.. క్రమశిక్షణ అసలే ఉండదు. ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతారు. సొంత పార్టీనే దుమ్మెత్తిపోస్తారు.. అయినా వారిపై ఎలాంటి చర్యలూ ఉండవు.. ఇదీ నేటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలంగాణ
Revanth Reddy | పీసీసీ చీఫ్ ఏ రేవంత్రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతంలో పోలీసుల భద్రత ఉన్నప్పుడు ఆయనకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ప్రశ్నించింది. పాదయాత్ర చేస్తున్న తనకు అదనపు భద్రత కల్పించేల�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.2 లక్షల రుణమాఫీ, ఏడాది తిరక్కుండానే 2 లక్షల ఉద్యోగాలు, పేదలకు రూ.5 లక్షల ఉచిత వైద్యం, ఇంటి నిర్మాణానికి ఉచితంగా రూ. 5 లక్షలు, బెల్టుషాపుల రద్దు అని ఎన్నికల హామీలను గుప్ప�
MP Komatireddy Venkat reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్కు రావడానికి నిరాకరించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా నియమితులైన మాణి�