టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, పది మందిని ఉపాధ్యక్షులుగా ఏఐసీసీ నియమించింది.
వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలుటీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 24 : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు అందుతున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని, ప