Meenakshi Natarajan | పల్లెల్లో తిరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ భావించారు. కానీ.. ఆమె ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు, శాపనార్�
కాంగ్రెస్లో నాయకుల మధ్య వివాదాలను పరిష్కరించేందు కు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. క్రమశిక్షణ పేరుతో పార్టీ నుంచి నాయకులను సస్ప�
పల్లెబాటలో టీపీసీసీ రాష్ట్ర నేతకు నిరసన సెగ తగిలింది. సంక్షేమ పథకాలు ఏమయ్యాయని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డిని గిరిజనులు నిలదీశారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మోత్య�
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకంతో టీపీసీ
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ, టీ పీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి.
కాళేశ్వరం లో గురువారం నుంచి ప్రారంభమైన సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జరిగిన పొరపాటుకు తాము చింతిస్తున్నామని టీపీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచె అన్నారు.
Singireddy Niranjan Reddy | టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిది రాజకీయ అపరిపక్వత ప్రదర్శించడమే అని తెలి
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలర్పించిన యువతీ, యువకులను అమరవీరులుగా గుర్తించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, తల్లి లేదా తండ్రి లేదా భార్యకు నెలకు రూ. 25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ను
కాంగ్రెస్ ఎమ్మె ల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) పై క్రమశిక్షణా చర్యలకు టీ పీసీసీ రంగం సిద్ధం చేస్తున్నది. అందులో భా గంగానే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయంచినట్టు తెలిస
పదవుల కోసం గాంధీభవన్లో తనుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. శుక్రవారం పలువురు నేతలకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్
తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (టీవోఏ)లో వర్గపోరు మరింత ముదిరింది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వర్సెస్ టీవోఏ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి వర్గాలుగా సాగుతున్న పోరులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ�
KTR | రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తిగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే రాష్ట్ర పాలనపై ఏఐసీసీ సంతృ