Mahesh Kumar Goud | ఎన్నికల సమయంలో ప్రజలకు తామిచ్చిన తులం బంగారం హామీ ని అమలు చేయలేమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ పరోక్షంగా చేతులెత్తేశారు.
మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడం బాధాకరమైన విషయమని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సురేఖ బర్తరఫ్ అంశంపై శుక్రవారం ఆయన స్పందించారు. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే అధ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో చోటుచేసుకొంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో సోమవారం టీపీసీసీ అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది. సాయంత్రం 5.30 గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ర�
హద్దులు దాటితే ఎవరినీ ఉపేక్షించేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది ఉంటుందని, కానీ హద్దులు దాటితే �
Konda Sureha | మంత్రి కొండా సురేఖ చుట్టూ సొంత పార్టీ నుంచే ఉచ్చు బిగుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సురేఖ వ్యతిరేక వర్గం ఏకమవుతున్నది.
తన కుమార్తె సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయమని, అందుకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ స్పష్టంచేశా�
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీహార్, వెస�
Mahesh Kumar Goud | ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని, ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, పార్టీ �
Kotamireddy Raj Gopal Reddy | ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పె�
Congress | రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరుపారేసుకునే కాంగ్రెస్ ముఖ్యనేత.. ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడిచేశారు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు, ప్రభుత్వంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ల దాకా ఎవరినీ
Telangana Politics | రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీయడం ద్వారా కట్టడి చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీ�
Mahesh Kumar Goud | సీఎం రేవంత్రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యతే ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకొనే అవకాశం కాంగ్రెస్లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నా�
Congress | ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు.. మంత్రుల మధ్య మాటల యుద్ధాలు.. సొంత సోదరుల మధ్య అలకలు.. డీసీసీ అధ్యక్షులపై కత్తులుదూస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు.. గల్లీ నుంచి గా�
కాంగ్రెస్లో గొడవలు సహజమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలు ఉంటాయని తెలిపారు.