Peddapalli | పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి వద్ద మానేరు నదిలో అక్రమంగా నిర్వహిస్తున్న టోల్గేట్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తొలగ
దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్కు వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీ కారణంగా టోల్
ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.85లక్షలను సీజ్ చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెరవల్లికి చెందిన రాంచందర్ శనివారం ట
జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
TSRTC | రాష్ట్రంలో నెలవారీ బస్పాస్ వినియోగదారులకు ఇకపై ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కిలోమీటర్ల ఆధారంగా పాస్లను జారీచేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న శ్లాబ్ విధానాన్ని ఎత్తివేస�
జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్చార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేయగా.. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత చార్జీలపై ఐదు �
ఇక బీబీనగర్ టోల్ ప్లాజా నుంచి జనవరి 13వ తేదీన మొత్తం వాహనాలు 25,231 ప్రయాణించాయి. వాటిలో కార్లు 17,844, బస్సులు 872 టోల్ ప్లాజా నుంచి గ్రామాలవైపు ప్రయాణించాయి.