UP Kabaddi Players :యూపీలో క్రీడాకారుల పరిస్థితి దారుణంగా ఉంది. షహరాన్పూర్లోని ఓ స్టేడియంలో కబడ్డీ ఆటగాళ్లకు.. ఆ స్టేడియం బాత్రూమ్ల వద్దే భోజనం పెట్టారు. అండర్-17 కబడ్డీ ప్లేయర్లకు ఈ చేదు ఘటన ఎదుర
Primary school | డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ఘటన ఆలస్యంగా
అత్తారింట్లో టాయిలెట్ లేదని మనస్తాపం చెందిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరులో చోటు చేసుకుంది. కడలూరు జిల్లా అరిసిపెరియాకుప్పం గ్రామానికి చెందిన రమ్యను కార్తికేయన్
భర్త ఇంట్లో మరుగుదొడ్డి లేదని మనస్ధాపం చెందిన మహిళ (27) బలవన్మరణానికి పాల్పడిన ఘటన తమిళనాడులోని కడలూర్ జిల్లాలో వెలుగుచూసింది. అరిసిపెరియకుప్పం గ్రామానికి చెందిన రమ్య ప్రైవేట్ ఆస్ప
Toilet | తమిళనాడులో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ (Toilet) కడుగుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కాంచీపురం, ఈరోడ్ జిల్లాల్లోని సర్కారు స్కూళ్లకు సంబంధించిన ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో