న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నినాదం ఒక్కటే. అదే హిందుత్వ. ఢిల్లీ నుంచి గల్లీ ఎన్నికల వరకు ఏ ఇతర సమస్యలతో పని లేకుండా ఆ పార్టీ ఆ ఒక్క నినాదాంతోనే ఓ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ మరోసారి తన సత్తా చాటారు. మొత్తం 292 స్థానాలకుగాను అధికార టీఎంసీ 200కుపైగా స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉన్నది. మరోవైపు బీజేపీ సుమారు 80 స్థానాల్�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సాధించిన విజయం పూర్తిగా మమతా బెనర్జీ వల్లే సాధ్యమైందని అన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వర్గియ. ఈ ఓటమి తర్వాత తాము ఆత్మ పర
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తాము కోరుకోలేదని, అయితే తమ పార్టీపై దుష్ప్రచారం సాగించారని బెంగాల్ తృణమూల్ యూత్ కాంగ్రెస్ కా�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక టీఎంసీ ఏకంగా 204 స్ధానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతుండగా పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. బెంగాల్లో దీదీ సర్కార్ హ్యాట్రిక్ ఖాయమని ఫలితాలు వ
కోల్కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెందిన భవానిపూర్ నియోజకవర్గం నుంచి ఈసారి టీఎంసీ అభ్యర్థిగా శోభన్దేబ్ చటోపాధ్యాయ పోటీ చేశారు. మమతా బెనర్జీకి సంపూర్ణ ఆధిక్యం ఉన్న స్థానం ఇదే. సిట్టి�
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఉన్న ట్రెండ్స్ చూస్తే మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికార పార్టీల హవానే కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కా�
కోల్ కతా : బెంగాల్ పీఠం మరోసారి దీదీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్ లో పాలక టీఎంసీ వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టనుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీతో సాగిన హోరాహోరీ పోరులో మమతా బెనర
మ్యాజిక్ ఫిగర్| పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. రాష్ట్రంలో మరోసారి అధికారాన్ని నిలుపుకునే దిశలో టీఎసీం పయణిస్తున్నది. మొత్తం 292 స్థానాల్లో టీఎంసీ ప్రస్తుతం 161 స్థానాల్లో లీడ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కానీ అప్పుడే ఎగ్జిట్ పోల్స్ వీటిపై ఓ అంచనా చెప్పేశాయి. దేశమంతా ఆసక్తిగా చూసిన పశ్చిమ బెంగాల్పై మాత్రం సర్వే సంస్థలు స్పష
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశల పోలింగ్ ను ఒకేసారి చేపట్టాలని కోరుతూ పాలక టీఎంసీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. బెంగాల
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటబోతున్నదని, రాష్ట్రంలోని 122 సీట్లలో టీఎంసీ కంటే బీజేపీ ముందున్నదని కేంద్ర హోమ్మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�