పురులియా : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పురులియా జిల్లాలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విరుకుపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతికి పాల్ప�
4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకూ విద్యారుణం రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి నెలకు రూ.500 ఎస్సీ, ఎస్టీలకు వెయ్యి రైతులకు ఏటా రూ.10 వేలు టీఎంసీ మేనిఫెస్టో విడుదల కోల్కతా, మార్చి 17: తృణమూల్ కాంగ్రెస్ అధి
కుట్రలతో అడ్డుకోలేరు ఎన్నికల ప్రచారం నిర్వహించి తీరుతా: మమతా బెనర్జీ ఝాల్డా, మార్చి 15: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఏ కుట్రలూ తనను అడ్డుకోలేవని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని పశ్�
కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
వాజపేయి బీజేపీకి ఇప్పటి బీజేపీకి పోలికే లేదు దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి ముప్పు మోదీ, షాపై యశ్వంత్ సిన్హా తీవ్ర విమర్శలు కోల్కతా, మార్చి 13: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం తృణమ�
బెంగాలీలకు రైతు నేత రాకేశ్ టికయిత్ పిలుపు నందిగ్రామ్లో కిసాన్ మహా పంచాయత్ పాల్గొన్న మేధాపాట్కర్ తదితరులు, రైతు నేతలు కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్
కోల్కతా : బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదో కొత్త ట్విస్ట్. మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాయ్పేయి ప�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి వెనుక లోతైన కుట్ర దాగుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. దీదీపై దాడి ఘటనకు సంబంధించి శుక్రవారం తృణమూల్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీ) క�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై ఆరెస్సెస్ వారే దాడికి తెగబడ్డారని తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రా ఆరోపించారు. ‘నిక్కర్’ (ఆరెస్సెస్)లో శిక్షణ పొందిన �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. ఏదో ఒక రోజు దేశానికి మోదీ పేరు పెట్టే ర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు సిట్టింగ్ తృణమూల్ ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేర