కాలింపోంగ్: జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)పై టీఎంసీ దుష్ ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే గోర్ఖాలను వెళ్లగొడుతారని తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నార
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పు�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతుండగా బీజేపీ విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. టీఎంసీ ప్రభ
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బీజేప
కోల్కతా: బీజేపీకి అభ్యర్థుల కొరత ఉన్నదని, అందుకే ఎంపీలను ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నదని పశ్చిమ బెంగాల్ నటి, టీఎంసీ నాయకురాలు సయంతిక బెనర్జీ విమర్శించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధార�
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి విడుత ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని కోంటై అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. బంకురా జిల్లాలోని జాయ్పుర్ ప్రాంతంలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో బాంబు పేలుడు �
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నిక
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికారి తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు కూడా మరీ గల్లీ నేతల్లాగా విమర్శ
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు బలగాలను మోహరించడాన్ని నిలిపివేయాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్కు టీఎంసీ లేఖ రాసింది.
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�