టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరింత చిక్కుల్లో పడనున్నారు. పార్లమెంట్లో ప్రశ్నలడగడానికి నగదు తీసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించింది.
Gautam Adani | ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుంగు మిత్రుడు గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం ఎంతగా సాగిలపడిందనేదానికి మరో రుజువు బయటకొచ్చింది. అదానీ గ్రూప్లోని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్)కు ప్రధాన సల�
పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూలు ఖరారైంది. డిసెంబర్ 4 నుంచి 22 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఎక్స్లో తెలిపారు.
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై ఆదివారం మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. లంచం తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉందన
పార్లమెంటు ఎథిక్స్ కమిటీపై బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమి�
Mahua Moitra: ఎంపీ మహువా ఇండియాలో ఉన్న సమయంలోనే.. ఆమె పార్లమెంట్ లాగిన్ ఐడీని మాత్రం దుబాయ్ నుంచి ఓపెన్ చేశారని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) ఈ విషయాన్ని దర్యాప్తు ఏ
బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర మధ్య వాగ్యుద్ధం జరిగింది. దర్శన్ హీరానందానీ అనే వ్యాపారవేత్త ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా ముడుపులు స్వీకరించార
బీజేపీ ఎంపీ ప్రవర్తన లోక్సభలోనే ఇలా అసభ్యంగా, దారుణంగా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఉహించుకుంటేనే వణుకుపుడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ 2016లో తీసుకొన్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడంతో పాటు ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు సమయంలో నగదు కోసం క్యూలైన్లలోనే 108 మంది చనిపోయారు.
తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆమె లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధర్మ సంస