Karthika Brahmotsavam | తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు బుధవారం అమ్మవారు రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తు
Navjeevan express | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా గూడూరులో పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు
పీ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా శుక్రవారం ఆ రాష్ట్ర సీపీఐ, సీపీఎం నేతలు తిరుపతిలో నిరసనకు దిగారు. ‘మోదీ గో బ్యాక్' అంటూ ఆందోళన చేపట్టారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మారం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ పట్టణానికి చెందిన తల్లీకూతుళ్లు మృత్యువాత పడ్డారు. మరో కూతురు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘ�
తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు వెల్లడించారు.
సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో కొత్తకొత్త లుక్స్లో కనిపిస్తూ అందరి మతులు పోగొడుతుంది నందినీరాయ్ (Nandini Rai). ఎంత సెలబ్రిటీని అయినా తనకు దైవ చింతన మాత్రం ఎక్కువేనంటోంది నందినీరాయ్. ఈ భామ త
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఓరి దేవుడా (Ori Devuda) అక్టోబర్ 21న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది విశ్వక్ సేన్ టీం. ఇవాళ విశ్వక్ సేన్ హీరోయిన్స్ తో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వ�