Cancer Awareness| ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం అలవరచుకుని గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించవచ్చని టీటీడీ ఈఓ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
SCR | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (SCR) నడుపుతున్నది. సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు
Children's hospital | ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగిది. తిరుపతిలోని రేణిగుంటలో ఉన్న కార్తిక అనే చిన్నపిల్లల దవాఖానలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి హాస్పిటల్ మొత్తానికి
Special trains| రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాబ్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కోసం రేపు (గురువారం )ప్రత్యేక రైలును
Recognition| తిరుపతిలోని వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా టీటీడీఈవో ఎవి.ధర్మారెడ్డి
Hockey player| విద్యార్థులు తమకిష్టమైన ఏ రంగంలో అయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని
హైదరాబాద్ : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం స�
శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఈ నెల 22, 28, 29 తేదీల్లో నడుపుతున్నట్టు ప్రకటించింది. కాగా, సికింద్రాబాద్ నుంచి మధురైకి ప్రతి మంగళవా�