వికారాబాద్ జిల్లా కొడంగల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేకున్నా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొనడంపై స్థానికులు, విపక్షాల ను�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులపై అడ్డగోలు వ్యాఖ్యలు, కక్షసాధింపు చర్యల తీరు సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వార్డు మెంబర్ కూడా కాని రేవంత్రెడ్డి సోదరుడు త
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి హవా కొనసాగుతున్నది. ఈనెల 26న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గాన్ని తిరుప�
నేను రాష్ట్రంలో నలుమూలను తిరిగినా మీకు అండగా తిరుపతిరెడ్డి ఉంటాడు, మీకు ఏ కష్టం వచ్చినా.. ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు అని చంద్రవంచ సాక్షిగా ముఖ్యమంత్రి రే�
ఆయనో మంత్రి కాదు! ఎంపీ.. ఎమ్మెల్యే అంతకన్నా కాదు! సర్పంచ్.. చివరికి వార్డు మెంబర్ కూడా కాదు! కానీ, ఆయన వస్తున్నాడంటే అధికారయంత్రాంగం మొత్తం కదులుతుంది. సాక్షాత్తూ ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఎదురొచ్చి చేతులు కట్ట
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డికి స్కూల్ పిల్లల పరేడ్తో స్వాగతం పలికించిన వికారాబాద్ కలెక్టర్ తీరును మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని, ఎన�
కనీసం వార్డు మెంబర్గా కూడా గెలువని తిరుపతిరెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఏ హోదాతో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తిరుపతిరెడ్డి కల్యాణలక్ష్మి, షా�
కొడంగల్ నియోజకవర్గానికి అనధికారిక ఎమ్మెల్యేగా సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏ హోదా లేకున్నా నియోజకవర్గంలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమా
ఫార్మా కంపెనీల కోసం లంబాడీల భూములు లాక్కోవడమే లక్ష్యంగా జరిగిన లగచర్ల కుట్రకు అసలైన సూత్రధారి సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డేనని బంజారా సంఘాల నేతలు ఆరోపించారు.
‘లగచర్ల భూములనే తీసుకుంటానని తిరుపతిరెడ్డి అనడమేంటి? ఇది ఆయన తాత జాగీరు కాదు. మీ తాతల భూములుంటే రాసిచ్చుకోండి’ అని సీఎం సోదరుడు తిరుపతిరెడ్డిపై వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజశేఖర్
లగచర్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అభిప్రాయపడ్డారు. సోమవారం వచ్చిన ఆయన బృందం లగచర్ల బాధిత గ్రామాల్లో పర్యటించి, బాధితుల గోడు విన్నది.
లగచర్ల రైతుల ఆవేశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న పాలక పక్షం.. వారి సమస్య పరిష్కారానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాల్సిన పాలకులు.. తమ అసమర్థత కారణంగా తలెత్తిన �