Tirumala | కలియుగ ప్రత్యక్షదైవం కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తుల రాకతో తిరుమల (Tirumala) లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
Special festivals | కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో సెప్టెంబరు ( September ) నెలలో విశేష పర్వదినాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Tirumala |తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.75 కోట్లు ఆదాయం (Hundi Income) వచ్చిందని టీటీడీ అధికారులు ( TTD Officers) తెలిపారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి (Dasari Manohar reddy) దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారిని (Sri Venkateshwara swamy) దర్శించుకుని మొక్కుల
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) కొండపై ఉన్న కంపార్టుమెంట్లన్నీ(Compartments) నిండిపోయాయి.
తిరుమల (Tirumala) కాలినడక మార్గంలో చిరుత పులులు (Leopard) కలకలం సృష్టిస్తున్నాయి. అలిపిరి నడకమార్గంలో ఇప్పటికే నాలుగు చిరుతలను పట్టుకున్న అధికారులు.. మరో చిరుత పులిని గుర్తించారు.
Brahmotsavam | అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి వెల్లడించారు.
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది . కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరిలోని 18 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి.
Brahmotsavams | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 18 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
Tirumala | తిరుమల నడకమార్గంలో గతకొద్ది రోజుల నుంచి చిరుతలు సంచరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తిరుమలల