తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ఆదివారం రాత్రి బ్రహ్మోత్సవాలకు (Brahmotsavam) అంకురార్పణ చేయనున్నారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలవుతాయి.
TTD Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది.
TTD | తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు.
Thirumanjanam | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాల
సందర్భంగా ఈ నెల 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించా�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరాస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలలో (Tirumala) ఉన్న కంపార్టుమెంట్లు (Compartments) అన్నీ నిండిపోయాయి.
One Crore Donation | తిరుమలలో ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank Of India) ఎండీ, సీఈవో మతం వెంకటరావు, హైదరాబాద్ జోనల్ హెడ్ ధరసింగ్ నాయక్తో కలిసి రూ. కోటిని ( One Crore ) అందించారు.
VIP Break Darsan Cancel | శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల (Tirumala) లో ఈనెల 12 న ఒకరోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ( VIP Break Darsan )రద్దు చేశారు
TTD News | తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాటేజీ దాతల సిఫారసు లేఖలపై వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదని టీటీడీ తెలిపింది. ఆయా రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజీ దాతలకు మాత్రమే వసతి గదులు �
తిరుమలలో ఏర్పాటుచేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో ఇప్పటివరకు అటవీ అధికారులు ఐదు చిరుతలను బంధించారు. కాలినడక మార్గంలో గురువారం ఉదయం మొదటి ఘాట్రోడ్డు ఏడో మైలు నరసింహస్వామి ఆలయ సమీపంలో అటవీశాఖ అధిక�
భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిర�