Minister Harish rao | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
Minister Srinivas goud | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఈ ఏడాది మే నెలలో నమోదయ్యిందని, రూ.130.29 కోట్ల భారీ మొత్తం సమకూరిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్�
స్వామివారిని దర్శించుకొన్న పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. సీజేఐ ఎన్వీ రమణ దంపతులు, బాలీవుడ్ నటి దీపిక పదుకొ�
కొత్త దంపతులు విఘ్నేష్ శివన్-నయనతార శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని కల్యాణోత్సవ సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త జంటను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. విఘ్నేష�