రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో తప్పనిసరిగా ప్రభుత్వరంగ సంస్థ అయిన విజయ నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం స్ప ష్టం చేసింది. యాదాద్రికి మాత్రం మార్చి వరకు మినహాయింపునిచ్చిం ది. తిరుమల లడ్డూ వివాదం అనంత�
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఆ నెయ్యి ఏఆర్ డెయిరీ తయారు చేసింది కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. లడ్డూ ప్రసాదం తయారీకి అవస�
Tirumala Laddu | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తయారయ్యే తిరుమల ( Tirumala ) లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం దర్యాప్తును ప్రారంభించింది.
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూలో కల్తీ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని వేసిన ఓ ప�
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న వివాదం ఇటీవల తీవ్ర సంచలనం సృష్టించగా, ఇప్పుడు మరో ప్రసాదంపై వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవణలో కల్తీ జరిగిందని, మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై వైసీపీ ధీటుగా స్పందించింది. చంద్రబాబు రాజకీయ పునాదులు అబద్ధాలు, డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించి�
దేవుడిని కూడా టీడీపీ రాజకీయాల్లోకి లాగిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాన్ని గత ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాకినాడలో కురసాల మీడియాతో మాట్లాడ�
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంలో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏఆర్ డెయిరీ సంస్థ కల్తీ నెయ్యి పంపిందని రుజువు చేసేందుకు కావాల్సిన ఆధారాలు దొరికాయని తెలుస్తోంది. క
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీక్షపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పవన్ను స్వామి అని విమర్శించిన భూ
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు 50 ఏండ్ల నుంచి తెలుసని.. ఆయనకు ఉన్నంత లక్ ఎవరికీ లేదని ఆయన తెలిపారు. చంద్రబాబు చాలా అ�
Pattabhi Ram | మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యి అంశంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అమరావతిలో�
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కొన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్నది. కల్తీ నెయ్యికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. అందులో కలవగూడని పదార్థాలు కలిశాయన్నట్టుగా ఆయన మాట్లాడ�