Gujarat Doctor | గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒక డాక్టర్ తప్పించుకున్నాడు. ఆయనకు జ్వరం రావడంతో లండన్కు వెళ్లవద్దని భార్య చెప్పింది. దీంతో జూన్ 12న బుక్ చేసుకున్న ఎయిర్ ఇం�
Vijay Rupani | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఈ ప్రయాణానికి ముందు రెండుసార్లు లండన్ టికెట్ను రద్దు చేసుకున్నారు. లండన్లో ఉన్న భార్య, కుమార్తెను కలిసేందుకు తొలుత మే 19న ఎ�
Railways | విధుల్లో ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బందికి తప్పనిసరిగా ట్రావెల్ అథారిటీ లేదా రైలు ప్రయాణానికి టికెట్ కొనుగోలు చేయాలని రైల్వే స్పష్టం చేసింది. క
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. టీటీఈని (TTE) కదులుతున్న రైలు నుంచి తోసి, ప్రాణాలు తీశాడు. ఎర్నాకుళం నుంచి పాట్నా వెళ్తున్న ఎక్స్ప్రెస్లో (Ernakulam-Palakkad Express) ఈ ఘటన జరిగింది.
వికలాంగుల హక్కుల కోసం ఏండ్లుగా పనిచేస్తున్న అఖిల భారత వికలాంగుల వేదిక జాతీయ అధ్యక్షుడు, బీజేపీ దివ్యాంగుల విభా గం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావుకు తెలంగాణలో ఏదైనా ఒక ఎంపీ స్థానాన్ని కేటాయించాలన
పార్టీ కోసం పని చేసి న వారినొదిలేసి ప్యారాచూట్ నాయకులకు టికెట్లు ఇ స్తూ వింతగా, వికృత పోకడలు పోతున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై ఇంతకాలం పని చేసిన కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. గాంధీ �
టికెట్ ధర చూసి ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమే! ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఆధ్వర్యంలో నడిచే మహారాజా ఎక్స్ప్రెస్ టికెట్ ధర జీఎస్టీ మినహా 19.9 లక్షలు. ఇందు�
Maharajas Express | రైలు ప్రయాణం.. అదొక మధురానుభూతి. ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగులుస్తుంది. అయితే, ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండటం, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చకపోవడం వంటివి ప్రయాణికులను అసహన�
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్లో సినిమా టికెట్ ధర రూ. 200కు తక్కువ ఉండదు. అయితే ఈ నెల 16న నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపరాఫర్ ప్రకటించింది. ఆ రోజున కేవలం రూ. 75కే స
ఈ నెల 2 నుంచి రూ.10 వసూలు.. విమర్శలతో వెనక్కు తగ్గిన అధికారులు వారణాసి, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగా నది ఒడ్డున నిర్మించిన నమో ఘాట్కు ప్రవేశ రుసుం వసూలు చేయడంపై యూపీ అధికారులు వెనక్కు తగ్గారు. స�
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు.
దక్షిణ మధ్య రైల్వేలో అదనపు చార్జీలు ప్రయాణికులపై 30% వరకు వడ్డన రిజర్వేషన్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులపై ప్రత్యేక రైళ్ల పేరుతో దక్షిణ మధ్య
Bus Ticket Cock | ఆర్టీసీ బస్సు ఎక్కారంటే ఎవరైనా సరే టికెట్ తీసుకోవాల్సిందే. నాలుగేళ్లు దాటిన పిల్లలందరికి సైతం టికెట్ కొట్టాల్సిందే. పలుచోట్ల బస్సు ఎక్కిన తర్వాత టికెట్ విషయంలో చాలాసార్లు వాదనలు జరుగుతూనే ఉం
అమరావతి : సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. సినిమా థియేటర్ల వర్గీకరణ, ధరలపై కమిటీని నియమించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి�