పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన రైతు గరిగంటి మల్లయ్య (55) ఆదివారం పిడుగుపాటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మల్లయ్యను అతని కొడుకు రమేశ్ చెరువు వద్ద గల పొలాని�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన పడింది. ఈ క్రమంలో వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన దాసరి లక్ష్మణ్(26) అనే గొర్రెల కాప�
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సోమవారం గంట పాటు కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. బలమైన గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. పలు చోట్ల �
రాష్ట్ర వ్యాప్తంగా గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడి బీభత్సం సృష్టించింది. గాలి దుమారానికి పదుల సంఖ్యలో రేకుల ఇండ్లు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల విద్యుత్
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. బీకే త�
మండలంలోని దండిగుట్ట తండాకు చెందిన పశువుల కాపరి బానోవత్ పీర్యానాయక్(85) పిడుగుపాటుతో మృతి చెందాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటు కు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మల్హర్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన నేరేడుగొమ్మ మలహల్రావు (52) తన ఆయిల్ పామ్ తోట వద్దక�
మండలంలోని చింతలకుంటలో శుక్రవారం సాయంత్రం ఈదురు గా లులతో కూడిన వర్షం కురిసింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన రైతు బ్యాగరి నాగప్ప పొలంలోని తాటిచెట్టుపై పిడుగుపడింది.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాత తాండూరుకు చెందిన శేఖర్ (40) కిరాణా దుకాణం నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
Weather Updates | వాతావరణ మార్పులపై ఒకప్పుడు తమ శాఖ ఇచ్చే అంచనాలు తప్పేవని, కానీ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ సాయంతో కచ్చితమైన అంచనాలను అందిస్తున్నామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (ఐఎండీ) డైరెక్టర్ డాక్టర్ కే నా�