గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు అవగాహన లోపంతో పిడుగుపాటుకు గురై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించక పోవడంతో ప్రతి ఏటా జిల్లాలోని �
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో కురిసిన వర్షాలు 25 మంది ప్రాణాలు బలిగొన్నాయి. రాజస్థాన్లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది, జార్ఖండ్లో పిడుగు పాటుకు 12 మంది మృతి చెందారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబ�
యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి.
జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. భూదాన్పోచంపల్లి మండలంలో 14.6 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. పలు మండలాల్లో భారీ, మరికొన్ని మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వడగళ్లు కూడా కురిశాయి. పలు చోట్ల ఈదురుగాలులు వీచాయ
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పడి ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన చౌదరిగుడా మండలం ఎదిర గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివర�
సిరిసిల్లరూరల్/ఎలిగేడు: పిడుగు పడుతుందనే భయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన గీత కార్మికుడు బండి శేఖర్గౌడ్ (52) తాటి చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. శేఖర్ తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తు