ఆయిల్ పామ్ గెలలకు టన్నుకు రూ. 25వేల కనీస మద్దతు ధర కల్పించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుం కాన్ని 44 శాతానికి పెంచ�
కొందరు రాజకీయ స్వార్థపరులు యూరియా కోసం చెప్పుల లైన్లను పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా కేటాయింపు బాధ్యత �
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషిచేస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని నూతనంగా నిర్మించే 150 పడకల దవాఖాన, హుస్నాబాద
ఆగస్టు మొదటివారంలోపు ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టర�
“మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఉత్సవాలు చేసుకోవాలంటున్నాడు... ఏం ఉద్ధరించారని ఉత్సవాలు జరుపుకొంటారని” మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోన�
రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్పామ్ ఫ్యాక్టరీ హుస్నాబాద్ సమీపంలో నర్మెటలో వచ్చేనెల అందుబాటు లోకి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. హుస్నాబాద్లో మూడు రోజుల పాటు నిర్
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులను పూర్తిచేసి మూడు పంప్హౌస్లను ప్రారంభించామని, సీతారామ నీటి విడుదలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖల మంత్ర
‘మమ్మల్ని మీరు(రైతులు) మన్నించాలి. మార్చి 31 లోపు రైతు భరోసా వేస్తామని అనుకున్నాం. మేం అనుకున్నది ఆలస్యం అయ్యింది. తప్పకుండా అతి త్వరలోనే మిగిలిన రైతుభరోసా మీ ఖాతాల్లో జమ చేస్తాం..’ అంటూ వ్యవసాయ శాఖ మంత్రి త�
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని జూన్ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలె�
సిద్దిపేట జిల్లాలో సన్ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించి పూర్తిస్థాయిలో పంట సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్య�
భద్రాచలం రామయ్య కల్యాణం దేశానికే తలమానికమని.. అలాంటి రాముడి కల్యాణానికి రాష్ర్టాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం
ఉగాది పర్వదినం నాడు ఖమ్మంజిల్లాలో నూతన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్�
వరికి ఆరుతడి పద్ధతిలో నీళ్లందించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. దీని వల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Thummala Nageswara Rao | మాదాపూర్, ఫిబ్రవరి 7: వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులను ప్రోత్సహించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.