రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో మంత్రి పాల్గొన్నారు.
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
జొన్న, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వెంటనే జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
భూమి బదలాయింపునకు సంబంధించి ఆగ్రోస్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ మధ్య మంగళవారం కీలక ఒప్పందం(ఎంవోయూ) కుదరింది. ఈ ఒప్పందం మేరకు మౌలాలిలో ఆగ్రోస్కు చెందిన 23 ఎకరాల భూమిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింద�
ఖమ్మం నగరంలోని లకారం సర్కిల్లోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. విగ్రహ ప్రాంగణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరా
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
జొన్నల కొనుగోలుకు క్యాబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన క్యాబినెట్ భేటీలో జొన్నల కొనుగోలుకు సంబంధించి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని తమ వాహనాల్లోకి ఎక�
వానకాలానికి అవసరమైన విత్తనాలు సిద్ధం చేయాలని, రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలే అందుబాటులో ఉంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీసుశాఖతో సమన�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి మే 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వ్య
రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇందుకు మంత్రి సిద్ధమా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స
రసాయన ఎరువుల వినియోగం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇందుకోసం 30వేల మంది సాయిల్ హెల్త్ వలంటీర్లను నియమించబోతున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పంటలతోనే రైతులు అభివృద్ధి చెందుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం మంత్రితో హైదరాబాద్లో భేటీ �
ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల�