రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇందుకు మంత్రి సిద్ధమా? అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స
రసాయన ఎరువుల వినియోగం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఇందుకోసం 30వేల మంది సాయిల్ హెల్త్ వలంటీర్లను నియమించబోతున్నట్టు ప్రకటించారు.
రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, విలువ ఆధారిత పంటలతోనే రైతులు అభివృద్ధి చెందుతారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఫ్లోరిడా విశ్వవిద్యాలయ ప్రతినిధుల బృందం మంత్రితో హైదరాబాద్లో భేటీ �
ఇటీవల రాష్ట్రంలోని పలు మండలాల్లో కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో 31,504 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో మకజొన్న 15,991 ఎకరాలు, వరి 7,839, నువ్వులు 787, పొద్దుతిరుగుడు 153, జొన్న 298 ఎకరాల�
ప్రమాదకర గడ్డిమందు పారాక్వాట్ డైక్లోరైడ్ను తక్షణమే నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీలో ఈ తీర్మానాని ప్రవేశపెట్�
తాము అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మెరుగైన వేతనాలిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా
సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న ప్రారంభించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఫ్యాక్టరీని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శనివారం మంత్ర�
రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు చెప్పుకొచ్చారు. రైతులు కేవలం ఆతృతతో ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిలుచుంటున్నారని అన్నారు. రాష్ట్రంలోని 12,000 సెంటర్లలో ఎక్కడో ర�
యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోనే యూరియా కోసం రైతులు తండ్లాడుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఒకే ఒక మండలంగా ఉన్న రఘునాథపాలెంకు స�
ఉన్నతాధికారులే ఆఫీసులకు ఆలస్యంగా రావడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం హాకా, సీడ్ కార్పొరేషన్, సీడ్ సర్టిఫికెషన్, హ్యాండ్లూమ్ ఆఫీసుల్లో ఉదయం ఆకస్మికంగ
రాష్ట్రంలో సేంద్రియ సాగుకు ప్రాధాన్యమివ్వనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం సేం ద్రియ సాగుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేచ�
సిద్దిపేట జిల్లా పీఠభూమిలో ఎత్తయిన స్థానంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉంది. అందుకే ఇక్కడ ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఎకడి నుండైనా సులభంగా ఇక్కడికి ఆయిల్పామ్ �