రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు(పీఏసీఎస్) ప్రత్యామ్నాయ నాన్-అఫీషియల్ పర్సన్-ఇన్-చార్జ్(పిక్స్)కమిటీలను నియమించినట్టు వ్యవసాయ, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈమేరకు గ
రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్న యూరియా యాప్ను వెంటనే బంద్ పె ట్టాలని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశునిపాడు గ్రామానికి చెందిన రైతు లగడపాటి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేస్తూ సెల్ఫీ వీ
రైతుభరోసా నిధులు ఈసారి రైతుల ఖాతాల్లో ఒకేసారి జమ చేయనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో సీఎం పర్యటన ఏర్పాట్లను గురువారం పరి
రాష్ట్రంలో నెలకొన్న యూరియా, ధాన్యం కొనుగోళ్ల సమస్యలను పరిష్కారించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆహార ప్రజాపంపిణీ శ
తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నా య పంటల నిర్వహణ వ్యూహాలపై శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన బులెటిన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింద�
పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా గోదాముల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం �
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రజా పాలన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులను రాజులుగా చేయడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని వివరించారు. తెలంగాణ ఆవిర్భా�
రైతులు సేంద్రియ సాగు వైపు మొగ్గుచూపాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో శుక్రవారం నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో మంత్రి పాల్గొన్నారు.
మక్కల కొనుగోలులో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వం.. కొనుగోలు తర్వాత పైసలు ఇవ్వడంలోనూ అంతకు మించి నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క రైతులకు రూ.1,173 కోట్లు విడుదల చేస్తున్నట్టు వ్�
జొన్న, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వెంటనే జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
భూమి బదలాయింపునకు సంబంధించి ఆగ్రోస్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ మధ్య మంగళవారం కీలక ఒప్పందం(ఎంవోయూ) కుదరింది. ఈ ఒప్పందం మేరకు మౌలాలిలో ఆగ్రోస్కు చెందిన 23 ఎకరాల భూమిని రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింద�
ఖమ్మం నగరంలోని లకారం సర్కిల్లోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. విగ్రహ ప్రాంగణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరా
కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరల ప్రకటనలకే పరిమితవుతున్నదని, ఆ ధరలకు పంటలను మాత్రం కొనుగోలు చేయడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.
జొన్నల కొనుగోలుకు క్యాబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన క్యాబినెట్ భేటీలో జొన్నల కొనుగోలుకు సంబంధించి మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్లి వారిని తమ వాహనాల్లోకి ఎక�