భద్రాచలం రామయ్య కల్యాణం దేశానికే తలమానికమని.. అలాంటి రాముడి కల్యాణానికి రాష్ర్టాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం
ఉగాది పర్వదినం నాడు ఖమ్మంజిల్లాలో నూతన ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్�
వరికి ఆరుతడి పద్ధతిలో నీళ్లందించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. దీని వల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Thummala Nageswara Rao | మాదాపూర్, ఫిబ్రవరి 7: వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులను ప్రోత్సహించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కృత్రిమ మేథ(ఏఐ)ను ఉపయోగించి రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సమగ్ర హెల్త్ ప్రొఫైల్ను రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వెల్లడించారు. హెల్త్ ప్రొఫైల్ అందుబాటులోకి వేగంగా మెర
ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, మార్క్ఫెడ్ అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఎరువులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎరువుల పం�
దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రైతుభరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథక
జిన్నింగ్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిం చి, పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు గురువారం పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ స�
‘సీఎం డౌన్డౌన్.. రేవంత్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి.. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేయాలి.. తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడున్నా వెంటనే ఇక్కడికి రావాలి.. పొంగులేటీ.
ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణానికి రఘునాథపాలెంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ ఈ నెల 1వ తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రేషన్ కార్డుల్లో మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి అవకాశం కల్పించింది. మీ సేవ కేంద్రాల్లో ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా భారత్ అవతరించబోతున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జినోమ్ వ్యాలీలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి ఇన్నోవేషన్ బ్లాక్-సీ కోసం శనివారం మంత్ర�
చేనేత కళాకారులకు ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందని, ప్రతి ఒక్కరు చేనేత వస్ర్తాలను ధరించి చేనేత కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత ఉత్పత్తుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్న
ఆయిల్పామ్కు మద్దతు ధర ఇవ్వాలని, క్వింటాలుకు రూ.18 వేలు నిర్ణయించాలని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ (సీఏసీపీ)ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. దీంతో పాటు పసుపు, మిర్చి�