3 Arrested In Kerala | కేరళకు చెందిన వ్యక్తి రష్యా ఆర్మీలో చేరాడు. ఉక్రెయిన్ యుద్ధంలో అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి మరణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు.
నిషేధిత గంజాయిని సేవిస్తున్న ముగ్గురిని మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్దేవ్పల్లి పోలీసులు ఆదివారం కాటేదాన్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక
రైస్ పుల్లింగ్ వ్యాపారంలో భారీగా సంపాదించవచ్చంటూ నమ్మించి నగరానికి చెందిన ఒక వ్యక్తిని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠాను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సుధీంద్ర కథనం ప్రకార�
డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న ముగ్గురిని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ, 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకు�
పాలల్లో తెలుపు రంగు పెరిగి, చిక్కదనం వచ్చేందుకు అమ్మోనియా సల్ఫేట్ను కలిపి విక్రయిస్తున్న ముగ్గురిని హబీబ్నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 80 లీటర్ల పాలు, అమ్మో�
గంజాయి ముఠా గుట్టు రట్టయింది. అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు రాయికల్లో పట్టుబడ్డారు. వీరిలో పదహారండ్ల బాలుడు కూడా ఉన్నాడు. వీరి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, బైక్, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఓ బాలికతో పట్టణంలో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. కామారెడ్డి పట్టణంలో తల్లిదండ్రులు లేని ఓ బాలికను ఆమె చిన్నమ్మ వద్ద నుం�
వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్ జిల్లా ముఠా మానకొండూర్ పోలీసులకు చిక్కింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
Fake Gold Biscuits | తుపాకీ గురిపెట్టి ఒక వ్యాపారికి నకిలీ బంగారం బిస్కట్లు విక్రయించిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని జార్ఖండ్ లోని పాలాము జిల్లా పోలీసులు తెలిపారు.
Sea Horses seiz | ఎండు సముద్ర గుర్రాల అక్రమ తరలింపు కేసులో మరో ముగ్గురు నిందితులు అరెస్టయ్యారు. ఈ నెల 25న ఐదు కిలోల ఎండు సముద్ర గుర్రాలను తరలిస్తూ సిలిగురి జిల్లాలోని నక్సల్బరిలో ఫయాజ్ అహ్మద్ అనే నిందితుడు పట్టు�
Terrorist Conspiracy | ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో పాక్ ఐఎస్ఐ సహకారంతో ఉగ్రదాడికి కుట్ర చేయగా.. పోలీసులు భగ్నం చేశారు. కుట్రకు పాల్పడ్డ అబ్దుల్ జాహెద్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సభలపై గ్రెన�