మేడ్చల్ జిల్లాలోని షాపూర్నగర్లో మావోయిస్టు పేరుతో బెదిరింపు లేఖ (Death Threat) కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారున్ని లక్ష్యంగా చేసుకుని లేఖ రాశారు.
ఓ భూ వివాదం ఏసీపీ మెడకు చుట్టుకుంది. చివరకు ఆయనపై సస్పెన్షన్ వేటుకు దారి తీసింది. తనకు తెలిసిన వ్యక్తి అడిగిన మేరకు అనుమతి లేకుండా మరో వ్యక్తికి సంబంధించిన ఫోన్ లోకేషన్లు సమకూర్చారు. చివరకు అది గత అసెంబ
తెలంగాణ సెక్రటేరియట్కు మూడురోజుల పాటు వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు దిగడం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కార్యాలయంలోని అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ వ్యక్తి మూడురోజులుగా వరుసగా ఫోన�
Trinamool suspends party leader | జూనియర్ వైద్యురాలి హత్యాచారం సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నిరసనకారులను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత బెదిరించాడు. ఇళ్ల నుంచి బయటకు రాగలరా? జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడ�
IAS Officer Threatens Judge | ఒక కేసులో పరిహారం చెల్లించాలన్న కోర్టు తీర్పును ఐఏఎస్ అధికారి లెక్కచేయలేదు. దీంతో ఆయన జీతాన్ని అటాచ్ చేయాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ఆ జడ్జిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐఏఎస్ అధ
రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి. రూ.20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ (Death threat) ఆయన కంపెనీకి చెందిన ఈ-మెయిల్ (email) అడ్రస్కు సందేశం పంపించారు. అయితే ఇప్పుడ�
వచ్చే నెల 5న గుజరాత్లో ప్రారంభం కానున్న వరల్డ్ క్రికెట్ కప్ను కాస్త వరల్డ్ టెర్రర్ కప్గా మారుస్తానంటూ ఖలిస్థాన్ ఉగ్రవాది, ‘సిఖ్స్ ఫర్ జస్టిస్' అధ్యక్షుడు గురుపత్వంత్ సింగ్ హెచ్చరించారు. దీ�
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�
Posters In Gurugram | ‘రెండు రోజుల్లో ఖాళీ చేయండి. లేకపోతే పరిణామాలు ఎదుర్కోండి’ అని మురికివాడలో నివసిస్తున్న ముస్లిం నివాసితులను బెదిరించారు. ఈ మేరకు వీహెచ్పీ పేరుతో ఉన్న పోస్టర్లు (Posters In Gurugram) ఆందోళన కలిగించాయి. బీజే�
శరీరంలో కణాల ఉత్పత్తి అసహజంగా జరిగితే.. దానిని ‘ట్యూమర్' లేదా ‘కణితి’ అంటారు. మెదడులో కణాలు అసహజంగా ఉత్పత్తి కావడాన్నే ‘బ్రెయిన్ ట్యూమర్స్' అంటారు. ఇవి రావడానికి గల కచ్చితమైన కారణాలు ఇప్పటివరకూ తెలియవ�
డ్రగ్స్.. యువతను జీవితాన్ని నిలువెల్లా నాశనం చేస్తోంది. సరదాగా అలవాటు చేసుకొని చివరకు మత్తు పదార్థాలు లేకుండా ఉండలేని పరిస్థితికి వస్తున్నారు. మత్తు మైకంలో చదువుకు దూరమవుతూ విలువైన శక్తిని నిర్వీర్యం �