Himanta Sarma | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. అస్సాంను బెదిరించడానికి మీకు ఎంత ధైర్యం? అని ప్రశ్నించారు.
Iran consulate | గ్రెనేడ్లు, బాంబులతో కూడిన జాకెట్ ధరించిన ఒక వ్యక్తి ఇరాన్ రాయబార కార్యాలయంలోకి ప్రవేశించాడు. తనను తాను పేల్చుకుంటానని బెదిరించాడు. దీంతో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయం వద్దకు భారీగా భద్రతా సిబ్�
ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్థానీ జెండా ఎగురవేస్తామని ఖలిస్థాన్ (Khalistan) మద్దతుదారులు హెచ్చరించారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పా�
కొందరు రిటైర్డ్ జడ్జిలు ‘దేశ వ్యతిరేక ముఠా’గా ఏర్పడ్డారంటూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం మండిపడ్డారు.
‘హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో. ఇక నేనేమీ వినను’ అంటూ బీజేపీ రెబల్ నేతను బెదిరించారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగా�
ఇల్లు ఖాళీ చేయాలని కోరిన వృద్ధురాలైన డాక్టర్తో పాటు ఆమె కుటుంబ సభ్యులను బెదిరిస్తున్న త్రండీ కొడుకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్ఆర్నగర్లో నివాసముంటున్న ప్రమ
విపక్షాలను, ఆ పార్టీలకు మద్దతిచ్చే వారిని ఇబ్బందులకు గురిచేయడం బీజేపీ నేతలకు నిత్యకృత్యంగా మారింది. కమలదళం పాలనాపగ్గాలు వెలగబెడుతున్న మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనే ఇందుకు తాజా ఉదాహరణ. రత్లామ్ నగర మేయర్
బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల విధ్వంసమే కాదు.. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు కూడా మృగ్యమవుతున్నాయి. తమకు అనుకూలంగా తీర్పునివ్వకపోతే, బదిలీ చేస్తామంటూ ఏకంగా ఓ హైకోర్టు జడ్జికే �
కర్ణాటకలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ పేద రైతులపాలిట రాబందుగా మారాడు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఎమ్మెల్యే, ఆయన కుమారుల వేధ�