Sri Seetha Ramachandra Swamy | వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పంచరాత్ర ఆగమానుసారంగా స్వామివార్లకు పూజలు నిర్వర్తించి పురుషోత్తముడిగా అలంకరించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
HANUMAKONDA | హనుమకొండ చౌరస్తా, మార్చి 29: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ నెల 30 నుంచి త్రికూటాలయంలోని విష్ణు ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణ బ్రహ్మోత్సవాలకు సర్వంసిద్ధం చేశారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ : హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గణపతి పూజలు చేసి, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరంగల్ జిల్లాలో వేయిస్తంభాల గు�
హనుమకొండ, ఫిబ్రవరి 24 : హన్మకొండలోని (వేయి స్తంభాల) శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల గోడ పత్రికను పంచాయతీరాజ్ శాఖల మంత్